Tags :apassembly budget meetings
‘‘బాబు ష్యూరిటీ అంటే… చరిత్ర చూడని మోసాలు గ్యారెంటీ అర్దం !’’ అని బడ్జెట్ పుటల సాక్షిగా మరోసారి రుజువయ్యాయి! ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా ఎగ్గొడుతూ.. ఇస్తున్న ఒకటో రెండో పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ… లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ.. పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ.. సూపర్ సిక్స్కు ఎగనామం పెడుతూ సీఎం చంద్రబాబు సర్కారు శుక్రవారం అసెంబ్లీకి బడ్జెట్ను సమర్పించిందని చిన్న శ్రీను పేర్కొన్నారు. సూపర్ […]Read More
Sticky
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..ఇది ధర్మమేనా అని వైసీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘అప్పు రూ.14 లక్షల కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పారు. చివరికి వారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే అప్పు రూ.6.46 లక్షల కోట్లు అని తెలిపారు. కాగ్ రిపోర్టు కూడా అదే వెల్లడించింది. అయినా సరే మళ్లీ బుకాయిస్తూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలను […]Read More
Sticky
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైన ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్..వదిలే ప్రసక్తేలేదుఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తామని అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడుతూ రాష్ట్రంలోని గత ప్రభుత్వం వైపల్యంతోనే ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ కారణంగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తమ కూటమి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్తులకు స్థానం లేదు. ఎవరైన నేరాలు చేస్తే తాట తీస్తాము.. […]Read More
Sticky
నేడు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 3 బిల్లులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.. ఏపీ పంచాయతీరాజ్ బిల్లు-2024ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనున్నరు .. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను పయ్యావుల కేశవ్.. ఏపీ మున్సిపల్ బిల్లు- 2024ను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నరు.Read More
Sticky
ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక.. అరవై రెండు శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలను.. రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసింది.తమ ప్రభుత్వం పెట్టుబడి సాయం పెంచిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వడ్డీలేని రుణాలు,భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. విత్తనాలు ,సూక్ష్మ పోషకాలను రాయితీలపై అందిస్తామని మంత్రి వివరించారు.Read More