Tags :ap intermediate supply exams results

Andhra Pradesh Slider Top News Of Today

ఇంటర్మీడియట్ సప్లీమెంటరీ ఫలితాలు విడుదల

ఏపీఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్లో 78శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జులై 1 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది.Read More