ఆయన మంత్రి కాదు.. ఎమ్మెల్యే కాదు..జెడ్పీ చైర్మన్ కాదు. జెడ్పీటీసీ ఎంపీటీసీ అఖరికి వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆ నియోజకవర్గంలో జరిగే ప్రతి అధికార అనాధికార కార్యక్రమాల్లో పాల్గోంటారు. ప్రతిపక్షం నుండి ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్నా.. విమర్శలు విన్పిస్తున్నా కానీ నేనే రాజు.. నేనే మంత్రి.. నన్ను ఎవడ్రా ఆపేదంటూ దూసుకెళ్తున్నారు. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా.?. ఇంకా ఎవరి గురించి స్వయనా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు […]Read More
Tags :anumula tirupati reddy
తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరింది.నిన్న చేవెళ్లలో జరిగిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ పలు విమర్శలు చేస్తున్నారు.ఏసీబీ కేసులో కేటీఆర్ ను కావాలని రేవంత్ రెడ్డి ఇరికించారనే చర్చ ఉంది.అయితే అది ఉత్త కేసే అని దానిలో తనకు ఎలాంటి నష్టం జరగదని రేవంత్ రెడ్డి టార్గెట్ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేపద్యంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్పీఫెన్ సన్ ను 50 లక్షల కు ఓటును కొనుగోలు చేస్తూ బ్యాగుతో దొరికి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇరుక్కోవటం,దాని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చర్చ జరగడం తెలిసిందే. రెండు రాష్ట్రాలను షేక్ చేసిన సంఘటన అది..ఓటుకు నోటు కేసులో రేవంత్ […]Read More
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల పోరాటానికి అండగా బీఆర్ఎస్..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 19,600 సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. కుటుంబాలతో సహా రోడ్లపై నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులతో ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం చర్చించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రస్తుత సీఎం.. ఇప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, నిరసనలు కొనసాగిస్తే, సమస్య తీవ్రమవుతుందని బెదిరింపు […]Read More
అల్లు అర్జున్ కి ఓ చట్టం..?. రేవంత్ తమ్ముళ్ళకి ఓ చట్టమా..?
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు నిరవాదికంగా వాయిదా పడిన అనంతరం మాజీ మంత్రి… బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ ” సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే […]Read More
అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ అంటే కేసీఆర్ అంటూ అదే శ్రీరామరక్ష అని దేశవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పనిచేస్తున్న సామాజిక మాధ్యమ వీరులకు ధన్యవాదాలు. గత ఎడాదికారంగా ప్రభుత్వం అరాచకాలపైన అక్రమాలపైన స్కాంలపైన ప్రజల తరఫున పోరాడిన పార్టీ లీడర్లకి, పార్టీ శ్రేణులు అందరికీ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి తన తప్పులను […]Read More
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములను మాత్రమే తీసుకుంటామని చెప్పడానికి ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఎవరూ..?. లగచర్ల భూములు తిరుపతి రెడ్డి జాగీరు కాదు.. ఫార్మా సిటీ ఏర్పాటుకి అవసరమైతే తమ తాతలకు చెందిన భూములను రాసిచ్చుకోవాలని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెళ్లతో మాట్లాడిన ఆయన గిరిజన రైతుల నుండి భూములను బలవంతంగా తీసుకుంటాము. అడ్డు వస్తే కేసులు […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి టార్గెట్ గా మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. అమృత పథకంలో స్కాం జరిగిందని గత కొంత కాలంగా మాజీ మంత్రి కేటీఆర్ పలుమార్లు విమర్శించిన సంగతి తెల్సిందే. తాజాగా కేంద్రానికి పిర్యాదు చేయడానికి ఆయన వెళ్లనున్నారు. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ధి సృజన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా టెండర్లను పిలిచారని కేటీఆర్ ఆరోపణ.. రూ. 8,888 కోట్ల […]Read More
సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బందాల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి మూసి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో హైడ్రా తన దూకుడుని మరింత పెంచింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైన తిరుపతి రెడ్డికి సంబంధించిన మాదాపూర్ లోని అమర్ కోఅపరేటివ్ సోసైటీలోని ఆయన ఇంటికి “హైడ్రా” నోటీసులు పంపింది. తిరుపతి కొన్న ఇల్లు FTL పరిధిలో ఉందని అధికారులు గుర్తించారు. దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, నెక్టర్స్ కాలనీ,డాక్టర్ కాలనీ,అమర్ సోసైటీ వాసులకు నోటీసులు జారీ చేసింది. నెలలోగా ఉన్న అక్రమ […]Read More