Tags :anumula revanth reddy

Editorial Slider Telangana Top News Of Today

BRS కు ప్రతీది బ్యాక్ ఫైర్ అవుతుందా..?-ఎడిటరియల్ కాలమ్.

తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ అంటే బీ(టీ)ఆర్ఎస్.. తెచ్చిన రాష్ట్రాన్ని పది ఏండ్లలోనే దేశానికి దిక్సూచిగా అన్ని రంగాల్లో అభివృద్ధిలో నెంబర్ వన్ చేసిన పార్టీ అంటే బీఆర్ఎస్.. సాగునీటి రంగం నుండి కరెంటు వరకు.. సంక్షేమం నుండి అభివృద్ధి వరకు ఇలా ఏ రంగం తీసుకున్న కానీ ప్రతి రంగంలో అభివృద్ధి అంటే ఇలా చేయాలని చేసి చూపించిన పార్టీ బీఆర్ఎస్. అంతటి మహోన్నత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంగా గత ఎనిమిది నెలలుగా ఏమి […]Read More

Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ భవనాన్ని కూల్చేయండి

తెలంగాణ రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. నిన్న శనివారం నల్గొండ మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “2019లో నిబంధనలకు విరుద్ధంగా గజం వందరూపాయలకు ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని బీఆర్ఎస్ తమ పార్టీ కార్యాలయానికి నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు ఏమి చేస్తున్నారు. అడ్డుకోకుండా ఏమి చేశారు.. నేను అమెరికా వెళ్తున్నాను.. ఈ నెల పదకొండు తారీఖున తిరిగి […]Read More

Slider Telangana Top News Of Today

సాగు రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్కుంటున్నా రైతులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు రాబోయే రెండు నెలల్లోనే పట్టాలను అందజేయాలనీ సంబంధిత అధికారులను తక్షణమే ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ఆయా భూములపై అధికారులు సర్వే చేసి రైతులకు పట్టాలను ఇవ్వాలని ఆయన కోరారు.. మొదటి విడతగా […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఐఏఎస్ అధికారులు బదిలీ

తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మార్క్ ఫైడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డి ,ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ గా డీకే శ్రీదేవి,మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కు అదనపు బాధ్యతలు అప్పచెప్పారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు.. డిజార్టర్ మేనెజ్మెంట్ జాయింట్ సెక్రటరీగా హరీష్ ,హాకా ఎండీగా కె చంద్రశేఖర్ రెడ్డి,మున్సిపల్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా ప్రియాంకలను […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డితో ఆనంద్ మహీంద్ర భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఇతర కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ గురించిన ముఖ్యమంత్రి  వివరించారు.. “స్కిల్ వర్సిటీలో బోధించే 17 విభాగాల్లో ఒకటైన “ఆటోమోటివ్ డిపార్ట్‌మెంట్‌”ను దత్తత తీసుకోవడానికి ఆనంద్ మహీంద్ర  అంగీకరించారు. ఆ కోర్సుకు సంబంధించిన కరికులం తయారీ కోసం మహీంద్రా గ్రూప్ నుంచి నిపుణుల బృందాన్ని కూడా పంపుతామన్నారు. హైదరాబాద్‌లోని […]Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యే దానం నాగేందర్ క్షమాపణ

అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరైన బాధపడితే.. వాళ్ల మనోభావాలను కించపరిస్తే క్షమాపణ చెప్తాను.. నేను మాట్లాడుతుంటే పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుతగులుతున్నారు. అందుకే గమ్మున ఉండమని చెప్పాను. ఆ చెప్పే క్రమంలోనే నోరు జారాను తప్పా కావాలని కాదు. నా వ్యాఖ్యల వల్ల ఎవరికైన బాధకలిగితే క్షమాపణ చెప్తున్నాను అని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు.. హిమాయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా నిన్న […]Read More

Slider Telangana Top News Of Today

అమెరికాకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి ఈ రోజు ఉదయం బయలు దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు అయా శాఖల ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారు. ఈ పర్యటనలో న్యూజెర్సీ,న్యూయార్క్,వాషింగన్ డీసీ,శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు. అక్కడ నుండి దక్షిణకొరియో రాజధాని మహానగరం సియోల్ లో రెండు రోజుల […]Read More

Slider Telangana

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. నిన్న శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ” అన్ని పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని ” ఆయన ప్రకటించారు. భట్టి ఇంకా మాట్లాడుతూ ” గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి ఆగస్టు 15,జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలను నిర్వహిస్తాము.. తమ […]Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మద్ధతుగా సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పరుషపదజాలంతో దూషించిన సంగతి తెల్సిందే.. ఈ అంశంపై సభలో పెద్ద దుమారమే లేచింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” మూడు దశాబ్ధాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ శాసన సభ్యుడు దానం నాగేందర్ మాట్లాడోద్దు అని చెప్పడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ.?. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఓడగొట్టిన ఇంకా బుద్ధి రాలేదు.. సభలో […]Read More

Slider Telangana Top News Of Today

రాత్రి హోటల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “ఓ మంత్రి తన కూతురితో పదిన్నరకు నగరంలో అన్ని చోట్ల తిరిగిన కనీసం ఐస్ క్రీమ్ బండి కూడా లేదు.. తిరిగి ఇంటికొస్తుంటే ఓ ఐస్ క్రీమ్ బండి అతను తారసపడగా సదరు మంత్రి అతన్ని అడగగా రాత్రి పది దాటగానే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.. అందుకే పదిగంటలకు అన్ని మూసేస్తున్నారు అని చెప్పాడని సభలో మాట్లాడిన సంగతి మనకు తెల్సిందే.. తాజాగా […]Read More