Tags :anumula revanth reddy

Slider Telangana Top News Of Today

తెలంగాణ గురుకులాల్లో ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీ గురుకులాల్లో ఈరోజు ఉదయం నుండి ఏసీబీ దాడులు నిర్వహించిన సంగతి తెల్సిందే..ఈ రోజు ఉదయం నుండి వసతి గృహాల్లో నిర్వహించిన దాడుల్లో విద్యార్థుల వసతి గృహాల్లో తప్పుడు బిల్లులతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు గుర్తించారు.. అంతేకాకుండా పలు రికార్డులను పరిశీలించిన ఏసీబీ అధికారులకు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.. హాస్టల్‌లో ఉన్న విద్యార్థుల సంఖ్యపై ఆరా తీయడం జరిగింది.. హాస్టల్స్‌లో జరుగుతున్న అవకతవకలపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.. […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు

తెలంగాణలో త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారన్నారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు నందినగర్ నివాసంలో కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం ఆయనకే నష్టమని చెప్పారు. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్

తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టినట్లు తెలుస్తుంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలెట్టనున్నారు అని గాంధీ భవన్ వర్గాలు తెలుపుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి చెందిన సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.. యూపీ మాజీ సీఎం ..ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ద్వారా కాంగ్రెస్ సీనియర్ […]Read More

Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్

ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిపడ్డారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు..ఏది అబద్ధం అంటూ మాజీ మంత్రి హారీష్ రావు మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది […]Read More

Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబ పాలన

తెలంగాణలో మార్పు తీసుకోస్తామని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్యంలో ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి కుటుంబపాలన నడుస్తుంది..రేవంత్ రెడ్డి సోదరులు ఏ హోదా లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజ్యాంగయేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.Read More

Slider Telangana Top News Of Today

బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సోదరులకు చెందిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు కొద్ది రోజుల క్రితం కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఈ […]Read More

Slider Telangana

ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ పై తీర్పు రిజర్వ్

తెలంగాణలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్,కడియం శ్రీహారి,తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసిన సంగతి తెల్సిందే. ఈ రోజు పిటిషన్ పై హైకోర్టు విచారణను నిర్వహించింది. ఇరువైపులా వాదనలను హైకోర్టు విన్నది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి ఇన్ని రోజుల్లో చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించలేము అని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై వాదనలను […]Read More

Slider Telangana

స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న కార్యక్రమం స్కిల్ యూనివర్సిటీ పేరుతో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు కల్పించడం. ఇటీవల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా పేరును ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా […]Read More

Slider Telangana Top News Of Today

పుట్టిన గడ్డ ఋణం తీర్చుకోవాలి -రేవంత్ రెడ్డి పిలుపు

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం అయ్యారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులతో రమ్మని ప్రవాస తెలంగాణ,తెలుగు ప్రజలను కోరారు… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులకు అవకాశాలు మెరుగయ్యాయి..బేగరి కంచె వద్ద   నయా నగర నిర్మాణం చేపట్టబోతున్నాము .మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి…రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమం పై గురించి ఎన్నారైలకు  వివరించారు.. ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన […]Read More

Slider Telangana Top News Of Today

ఉచిత పథకాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ కు పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ పర్యటనలో భాగంగా న్యూజెర్సీ లో ఎన్నారైలతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉచిత పథకాలు తీసుకొచ్చేది పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి.. సామాజికంగా ఆర్థికంగా వారికీ అండగా ఉండి సమాజంలో తల ఎత్తుకునేలా జీవించడానికి ప్రభుత్వం ఉచిత పథకాలను అమలు చేస్తుంది. అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన […]Read More