Tags :anumula revanth reddy

Slider Telangana Top News Of Today

ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన -బీఅర్ఎస్ మాజీ MLAలు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు గురువారం ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం.. భారీ బహిరంగ సభలో పాల్గోనున్న సంగతి తెల్సిందే. ఈ రోజు మధ్యాహ్నాం ఆయన బేగంపేట విమానశ్రయం నుండి ఖమ్మం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియ నాయక్ ,ఇతర పార్టీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగుతాగు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ […]Read More

Slider Telangana Top News Of Today

వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు.. సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ” ఓబీసీ కన్వీనర్ గా అవకాశమిస్తే దేశమంతా తిరుగుతాను. పార్టీ బలోపేతం గురించి పని చేస్తాను. నేను రాహుల్ గాంధీ,సోనియా గాంధీలకు విధేయుడ్ని. వారికోసం ఎంత దూరమైన వెళ్తాను.. ఏ బాధ్యత అప్పజెప్పిన కానీ దానికి పూర్తి న్యాయం చేస్తాను. నాకు రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ […]Read More

Slider Telangana Top News Of Today

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ సేవలు అందజేస్తున్నాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గోల్కొండ కోటలో జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలకోసం పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన మొదట్లో డెబ్బైఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రంగా ఉన్న […]Read More

Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అగ్రహాం

తెలంగాణలో ఏడు నెలల  కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది.. ప్ర‌జా పాల‌న అంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌ట‌మేనా..? అని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కేటీఆర్ సూటిగా ప్ర‌శ్నించారు. అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. పాత పనులకు ఎనిమిది […]Read More

Slider Telangana Top News Of Today

గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు.సీఎం సూచన మేరకు హైదరాబాద్ నిమ్స్ లో కార్తీకకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ విద్యార్థిని కోలుకుంటోంది.ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందపడిపోయింది. […]Read More

Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం

అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పది రోజుల పాటు సాగిన పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఉన్నతస్థాయి అధికారుల బృందంతో సాగిన ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ

తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు కేకే ఇటీవల గులాబీ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. దీంతో తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు నుండి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున బరిలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తుంది. వచ్చే […]Read More

Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీగా కొదండరామ్ కు లైన్ క్లియర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొదండ రామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను సిఫారస్ చేస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ తమిళ సైకు ప్రతిపాదనలు పంపిన సంగతి తెల్సిందే. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజ్ శ్రావణ్, కుర్ర సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. మా నియామకాన్ని కాదని కొదండరామ్ ,మీర్ అమీర్ అలీఖాన్ లను ఎలా నియమిస్తారని […]Read More

Slider Telangana Top News Of Today

జూడా లకు మద్ధతుగా మంత్రి సీతక్క

కోల్ కత్తాలో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యచారానికి నిరసనగా… బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్ర జూడాల సంఘం ఈరోజు బుధవారం ఓపీ సేవలను బంద్ పెట్టి నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే.. దీంతో జూడాలు ఈ రోజు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. జూడాల నిరసనలకు మంత్రి సీతక్క సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ” తెలంగాణ రాష్ట్రంలోని వైద్యులకు తమ ప్రభుత్వం అండగా […]Read More

Breaking News Hyderabad Slider Telangana

హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి పదిరోజుల అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను ముగించుకొని ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ చేరుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఇతర ఉన్నతాధికారులతో బృందంతో కల్సి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనున్నరు.Read More