Tags :anumula revanth reddy

Breaking News Hyderabad Slider Top News Of Today

“హైడ్రా” పై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన సరికొత్త ఆయుధం “హైడ్రా”. అయితే హైడ్రాను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో భాగంగా ” హైడ్రా” కు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీని వల్ల నేరుగా హైడ్రా నే అక్రమ నిర్మాణాలు.. కట్టడాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

రుణమాఫీని పక్కదారి పట్టించేందుకే “హైడ్రా”

తెలంగాణ రాష్ట్రంలో 51% రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా” ను ముందుర వేసుకుంది అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలను అటకెక్కించేందుకు నిత్యం ఏదోక ఇష్యూతో డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” నిత్యం ఏదోక సంచలనం చేయడమే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫామ్ హౌస్ పై మాజీ Mp మధుయాష్కీ క్లారిటీ

కాంగ్రెస్ మాజీ ఎంపీ.. సీనియర్ నేత మధుయాష్కీకి గండికోట చెరువు సమీపంలో ఉన్న ఫామ్ హౌస్ ఇటు బఫర్ జోన్.. అటు FTL పరిధిలో ఉంది. ముందు వాళ్లవి కూల్చివేసి సామాన్యుల జోలికి వెళ్లాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇటీవల ఆరోపించిన సంగతి తెల్సిందే. తన ఫామ్ హౌస్ పై వస్తున్న వార్తలపై మాజీ ఎంపీ మధుయాష్కీ స్పందించారు. FTL, బఫర్ జోన్ లో తనకు ఫామ్ హౌస్ ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర పర్యాటక ,సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ” ప్రభుత్వ భూములను,పేదల భూములను ఆక్రమించుకుని నిర్మించుకున్న అక్రమణ దారులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ” సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గోన్న మంత్రి జూపల్లి మాట్లాడుతూ ” గత బీఆర్ఎస్ సర్కారు తప్పిదాల వల్లనే ప్రభుత్వ భూములు అణ్యక్రాంతమయ్యాయని ఆరోపించారు. అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పరిరక్షణకై చర్యలు తీస్కుంటుంది. హైదరాబాద్ లో ఆక్రమణలకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

N-కన్వెన్షన్ లో అన్ని అక్రమ నిర్మాణాలే

టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ లో నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలే అని హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఐపీఎస్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో ఎన్ -కన్వెన్షన్ లీజుదారులుగా హీరో నాగార్జున ,ప్రీతమ్ రెడ్డి ఉన్నారు. దీన్ని చెరువులో నిర్మించారు. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ,ఇరిగేషన్ ,రెవిన్యూ శాఖల అధికారులతో కూల్చివేతలను చెపట్టాము అని అందులో పేర్కొన్నారు. HMDA 2014లో తమ్మిడికుంట FTL […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

8ఏండ్ల కిందట కల నేడు నెరవేరింది

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాధాపూర్ లో ప్రముఖ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉంది.. FTL లో ఉన్నదని హైడ్రా అధికారులు నిన్న శనివారం ఒక్కరోజులోనే ఆ నిర్మాణాన్ని కూల్చివేసిన సంగతి తెల్సిందే. అయితే దీని గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎనిమిదేండ్ల కిందట టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. శాసనసభలో రేవంత్ […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి KTR కు కమీషన్ సభ్యులు రాఖీ కట్టడం తప్పా..?.. ఒప్పా

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న శనివారం రాష్ట్ర మహిళా కమీషన్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో కమీషన్ సభ్యులు రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.దీంతో మహిళా కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ళ శారద రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి..పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన సభ్యులే ఓ మాజీ మంత్రి.. అందులో ఒక రాజకీయ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అది కమీషన్ కార్యాలయంలో రాఖీలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి ఆర్థిక స‌హాయం చేయండి

జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌న్నీ తెలంగాణ‌లో ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులో ఆసియ‌న్ గేమ్స్‌, కామ‌న్‌వెల్త్ గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఇప్పించాల‌ని, 2025 జ‌న‌వ‌రిలో నిర్వ‌హించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు వేదికగా హైద‌రాబాద్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కేంద్ర క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ గారు, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

TPCC అధ్యక్షుడిగా BC నేత…?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈరోజు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ రేసులో పలువురి పేర్లు వినిపించినా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు వార్తలొస్తున్నాయి.Read More

Breaking News Slider Telangana Top News Of Today

సోనియా గాంధీ తో రేవంత్ రెడ్డి కీలక భేటీ

TS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి  సోనియా గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 11గం. లకి కీలక భేటీ కానున్నారు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో  సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ […]Read More