Tags :anumula revanth reddy

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్కను ఫోన్ లో తిట్టిన వ్యక్తి అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కు ఓ వ్యక్తి కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల నాలుగో తారీఖున గుర్తు తెలియని ఓ వ్యక్తి ఓ నంబరు నుండి మంత్రి సీతక్కకి కాల్ చేశాడు. మంత్రి సీతక్కకు మూడు సార్లు కాల్ చేసి అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు మంత్రి సిబ్బంది. మంత్రి కారు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ రాష్ట్ర విద్యాకమీషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి

తెలంగాణ రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి(రిటైర్డ్) ఆకునూరి మురళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. వ్యవసాయ కమీషన్ చైర్మన్ గా కోదండ రెడ్డి, బీసీ కమీషన్ చైర్మన్ గా జి నిరంజన్ ను నియమించారు. బీసీ కమీషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్,బాలలక్ష్మీ నియమితులయ్యారు. అయితే విద్యా కమీషన్ చైర్మన్ బరిలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రో నాగేశ్వర్ తదితర పేర్లు విన్పించిన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకునూరి మురళి వైపు […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

సారోస్తున్నారు….! ఇక యుద్ధమే…?

కేసీఆర్ అంటే ఓ చరిత్ర.. ఉద్యమం అయిన పోరుబాట అయిన … ప్రతిపక్షమైన.. అధికార పక్షమైన కేసీఆర్ ఉంటేనే బాగుంటదని విశ్లేషకులు పేజీలకు పేజీలు విశ్లేషిస్తారు. అలాంటి కేసీఆర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం క్షేత్రస్థాయిలోకి రాలేదు.. అప్పుడప్పుడు ఆడదపాడదా ప్రత్యేక్షమవ్వడం తప్పా నిరంతరం జనంలో ఉన్నది తక్కువ.. ప్రతిపక్ష పాత్ర మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు అనే నమ్మకం కావోచ్చు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

TPCC చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌ నియమితులయ్యారు..ప్రస్తుతం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా..ఎమ్మెల్సీగా ఉన్నరు మహేష్‌గౌడ్.. ఆయనను ను రెండు వారాల క్రితమే పూర్తయిన ఏఐసీసీ కసరత్తులో ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. తాజాగా అధికారికంగా  ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది .మహేష్‌కుమార్‌గౌడ్‌ బీసీ నేత కావడంతో ఆయన వైపే  కాంగ్రెస్‌ అధిష్ఠానం మొగ్గు చూపింది.Read More

Breaking News Slider Telangana Top News Of Today

నేడే ఖాతాల్లో రూ.10,000లు జమ

తెలంగాణలో ఇటీవల వరద ముంపుకు గురైన ఖమ్మం పట్టణ కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజల ఖాతాల్లో రూ. 10,000లు నేడే జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. వరద బాధితులకు తక్షణ ఉపశమనం కింద వీటిని అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాము.. వరద మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షలు.. ప్రతి ఇంటికి పదివేలు.. ఇండ్లు కొల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి మరి ఇస్తామని మొన్న ఖమ్మంలో […]Read More

Breaking News Health Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ మెడిషన్ వంటి ఇలా తొమ్మిది రకాల వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ల లభ్యత ఆధారంగా ఒక్కొక్క రోజు ఒకటి లేదా రెండు రకాల వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అమల్లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

SBI ఉద్యోగుల ఔదార్యం

తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి, రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా…?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచార హత్య యత్నంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిజిటల్ హెడ్ గా పని చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు.. తెలంగాణ వాది కొణతం దిలీప్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. ఎఫ్ఐఆర్ నమోదు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొణతం దిలీప్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో సర్కార్ డిజిటల్ హెడ్ గా పనిచేసిన కొణతం దిలీప్ ను హైదరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ లో జరిగిన ఆదివాసీ మహిళపై అత్యాచార హత్య సంఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దిలీప్ కొణతం ను అరెస్టు చేసినట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి […]Read More

Breaking News Crime News Slider Top News Of Today

జైనూర్ ఘటనపై మంత్రి సీతక్క సీరియస్

తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసి మహిళపై లైంగిక దాడి జరిగిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాధితురాలు హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. గాంధీలో ఉన్న బాధితురాల్ని పరామర్శించడానికి మంత్రి సీతక్క వెళ్లారు. వెళ్లిన క్రమంలో బీజేపీ నేతలు మంత్రి సీతక్కను అడ్డుకున్నారు. బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ” జైనూర్ ఘటనలో నింధితులను ఎవర్ని వదిలిపెట్టము. అందర్నీ కఠినంగా శిక్షిస్తాము. బాధితురాలికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా […]Read More