Tags :anumula revanth reddy

Breaking News Slider Telangana Top News Of Today

30వేలా.. ? .65వేలా ..? -అబద్ధాల్లోనూ క్లారిటీ లేని సీఎం రేవంత్ రెడ్డి..?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే నిరుద్యోగ యువతకు అరవై ఐదు వేల ఉద్యోగాలను అందించాము” అని అన్నారు. ఇదే ముఖ్యమంత్రి సరిగ్గా రెండు నెలల కిందట అంటే జూలై ఇరవై ఏడో తారీఖున […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

“ఆ విషయంలో” రేవంత్ కంటే కేసీఆరే బెటర్..?

తెలంగాణ ఏర్పడిన తర్వాతనే రాజకీయాలు దిగజారాయి.. ఎల్పీ విలీనం కాన్సెప్ట్ కేసీఆరే తీసుకోచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు. మేము ఏమి కొత్తగా చేయడం లేదు. ఈ సంస్కృతిని ప్రారంభించలేదు.. పార్టీ ఫిరాయింపులు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆరే మొదలెట్టారు అని ఆయన ఆరోపించారు. నాడు ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమాన్ని.. తెలంగాణ వాదాన్ని నీరుగార్చడానికి టీ(బీ)ఆర్ఎస్ తరపున గెలిచిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

MLA లు బజారునపడి కొట్టుకోవడం హేయం – భట్టీ సంచలన వ్యాఖ్యలు

మల్లు భట్టి విక్రమార్క చూడటానికి పంచెకట్టు.. సైడ్ కు దువ్విన హెయిర్ స్టైల్.. పల్లెటూరి రైతు మాదిరిగా కన్పించే బాడీ స్టైల్ .. ఏ అంశంపైన అయిన సరే అచుతూచి మాట్లాడే తత్వం తన సొంతం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్న కానీ అందరూ భట్టన్న. అని భట్టి గారు మాకు మిత్రుడంటూ కేసీఆర్ సైతం అసెంబ్లీలో పలు చర్చల్లో అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజకీయాల్లో అజాతశత్రువులెక్క ఉంటారు. తాజాగా అరికెలపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో మరో రూ.750 కోట్ల కుంభకోణం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ తో వాటిని సైడ్ ట్రాక్ పట్టిస్తుంది.. ఆసరా పెంపులేదు.. రైతుభరోసా లేదు.. తులం బంగారం లేదు. అయిన కానీ ఎనిమిది నెలల్లో ఎనబై వేల కోట్ల అప్పులు చేసింది. అఖరికి ఇటీవల పిలిచిన వడ్ల కొనుగోలు టెండర్లో సైతం అవినీతి జరిగింది అని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల […]Read More

Breaking News Hyderabad Slider

సోమేష్ కుమార్ కు సీఐడీ నోటీసులు

కేసీఆర్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి మాజీ సీఎస్ సోమేష్ కుమార్. అలాంటి అధికారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో వస్తువులు సరఫరా చేయకపోయిన కానీ సరఫరా చేసినట్లు బోగస్ ఇన్ వాయిస్ లను సృష్టించి జీఎస్టీ ఎగవేతతో భారీ అవినీతి జరిగిందని సోమేష్ కుమార్ తో పాటు పలువురి అధికారులపై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై మాజీ సీఎస్ సోమేష్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో ఓ పనికిమాలిన నాయకుడు.. పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై పగబట్టారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు నాకు ఒక్క ఓటు వేయలేదు.. ఒక్క సీటు వేయలేదు అని పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు జగ్గారెడ్డి కౌంటర్

మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే నాలుక కోస్తామని బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెలపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య వివాదం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే బాగుండదు.. తమ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

“రైతు భరోసా” రైతులకా ..?.. అనుచరులకా….?

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” రైతు భరోసా పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడూతూ ” కేవలం పంటలు వేసే రైతులకు మాత్రమే ఏడాదికి ఎకరాకు రెండు పంటలకు కలిపి పదిహేను వేలు రైతుభరోసా కింద ఆర్థిక సాయం చేస్తాము. పంట […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గ్రీన్ సిటీగా హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశించారు. అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు.హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద చేపట్టిన 811 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అందుకే ఆయన ” హారీష్ రావు”…?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలోనైన.. మీడియా సమావేశంలోనైన.. ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశంలోనైన ఒక అంశంపై మాట్లాడారంటే దానిపై ఎంతగానో రీసెర్చ్ చేసి మరి సబ్జెక్టూతో మాట్లాడుతారు. ఎదుటివాళ్లు దానికి సమాధానం ఇవ్వలేనంతగా ఉంటుంది మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడే ఏ విషయమైన. తాజాగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేతృత్వంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారి […]Read More