Tags :anumula revanth reddy
సహాజంగా రాజకీయంగా ఒకర్ని ఒకరూ ఎంతైన విమర్శించుకోవచ్చు.. ఒకరిపై ఒకరూ ఎన్ని ఆరోపణలైన చేసుకోవచ్చు.. పరిధులు మించి ఆరోపణలు చేసుకున్నా.. విమర్శలు చేసుకున్న కానీ ఎవరూ ఏమి అనుకోరు. ఎప్పుడైతే పరిధి దాటి దాడులకు తెగబడతారో అప్పుడు అది ఒక్కరిది కాస్తా ఓ వర్గం విబేధంగా సృష్టించబడుతుంది. అది కాస్తా ఓ కమ్యూనిటీలో తీవ్ర వ్యతిరేకత తీసుకోస్తుంది కూడా.. ఇది రాజకీయాల్లో ఉన్నవారికి వేరుగా చెప్పనక్కర్లేదు.. ప్రస్తుతం తెలంగాణలో అదే కన్పిస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి […]Read More
బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో పది మందికి పైగా ఎమ్మెల్యేలు చేరిన సంగతి తెల్సిందే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటు హైకోర్టు.. అటు సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కు వినతి పత్రాలు కూడా అందజేశారు.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.. దీంతో హైకోర్టు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ […]Read More
రాజ్యసభ సభ్యులు … బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు గాంధీ భవన్ లో సెగలు రేపినట్లు తెలుస్తుంది.. ఆ సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణకు అఖరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డినే.. ఆ తర్వాత బీసీ సామాజిక వర్గం నుండో.. తెలంగాణకు మూడో వ్యక్తి సీఎం అవుతారని అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.. అయితే బీసీ కులగణన చేపట్టాలి.. ఆ గణన […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి హైడ్రా పేరుతో కూల్చివేతలు తెలుసు. కానీ సాగర్ కాలువకు గండి పడిన ఇరవై ఒక్కరోజులు అయిన కానీ పూడ్చివేతలు తెలియదు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ” హైడ్రా వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. పేదవాళ్లకు నోటీసులు ఇచ్చిన రాత్రికి రాత్రే వెళ్లి […]Read More
వరదలతో ఆగమాగమైన ఖమ్మం జిల్లాలో ఓ డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఓ రెవిన్యూ శాఖ మంత్రి.. ఓ వ్యవసాయ శాఖ మంత్రి ఉన్న కానీ వరద బాధితులకు ఇంతవరకూ సాయం అందించలేదు.. వరదలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించలేదు.. పక్కనే ఉన్న భక్తరామదాసు ప్రాజెక్టు ఉన్న.. సీతారామ ప్రాజెక్టు ఉన్న కానీ రైతులకు ఇంతవరకూ ఎందుకు సాగునీళ్లు ఇవ్వలేదు.. సాగర్ కు గండి పడి ఇరవై ఒక్కరోజులు అవుతున్న కానీ ఎందుకు ఇంతవరకూ పూడ్చలేదు అని మాజీ మంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఝలక్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రతీది మాకు తెలుస్తుంది.. పదేండ్ల పాటు అధికారంలో ఉన్నవాళ్లము.. మాకు అందులో అభిమానులు ఉంటారు.. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాన్ని కుట్రలను మాకు చెప్తారు.. ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోవడానికి వాళ్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. అభిమానులు.. […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుండి దించాలనే తెగ ఆరాటపడుతున్నారు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విసిరిన సవాల్ పై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిక్స్ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది.. ఈ ప్రభుత్వానికి చట్టాలు […]Read More
నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మీరు మాకిచ్చే బహుమానం ఇదేనా..?. మార్పు మార్పు అని చెబితే నమ్మినందుకు మా జీవితాల్లో చీకటి నింపుతరా..?. ప్రజాపాలన అంటే ప్రజలు ఇక్కట్లల్లో ఉండటమా అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోని హైడ్రా బాధితులు.. నల్లచెరువు పరిధిలో FTL, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నివాసాలు.. పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే కూల్చివేతలకు సిద్ధమయ్యారు హైడ్రా అధికారులు.. దీంతో […]Read More
గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న హైడ్రా ఒక్కసారిగా మళ్లీ ఊపులోకి వచ్చింది.. తాజాగా హైడ్రా అధికారులు కూకట్ పల్లిలో ప్రత్యేక్షమైంది.. కూకట్ పల్లి పరిధిలోని నల్లచెరువు దగ్గర దాదాపు ఇరవై ఏడు ఎకరాల ప్రభుత్వానికి సంబంధించిన చెరువు భూములు ఆక్రమణలకు గురైనట్లు హైడ్రాకు పిర్యాదు అందింది. దీంతో రాత్రికి రాత్రే హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ లతో అక్కడకు చేరుకున్నారు. చెరువులో బఫర్ జోన్ పరిధిలో ఉన్న 4ఎకరాల్లో అక్రమణకు పాల్పడి నిర్మించిన దాదాపు యాబైకి […]Read More
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు అని అసత్యప్రచారం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి కుంభకోణానికి పాల్పడ్డారు అని నిరూపించాలి.. నిరూపిస్తే నేను నా పదవులకు రాజీనామా చేస్తాను.. నిరూపించకపొతే కేటీఆర్ తన పదవులకు రాజీనామా చేస్తారా..? అని ఆయన మాజీ మంత్రి కేటీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు. ఇంకా మాట్లాడుతూ […]Read More