Tags :anumula revanth reddy

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్..!

నిన్న మంగళవారం జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వూ ముగించుకుని బయటకు వచ్చిన హుజూర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై దాడికి దిగిన ఘటనలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన రిమాండ్ రీపోర్టును జడ్జి కొట్టేశారు.ఈ రోజు ఉదయం ఆయనకు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ.

పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ప్రశ్నిస్తే అరెస్ట్ లా..?-మాజీ మంత్రి హారీశ్ రావు.

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు.. బీఆర్ఎస్ సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు హుజుర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.మీది ఏ పార్టీ అని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే మాఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద కేసులా? అని ప్రశ్నించారు. పదేండ్ల కేసీఆర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హాలీ డే రోజు అరెస్ట్ లేంటి..?

తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతల అరెస్టులపై పలువురు రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల్లో సైతం నిరాశ నిస్పృహాను వ్యక్తం చేస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. ఇటీవల జరిగిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ నుండి.. తాజాగా హుజుర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

భట్టీకి హారీష్ రావు సవాల్..!

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లుకు సవాల్ విసిరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు గోబెల్స్ ను మించిపోతున్నారు.. అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు కేవలం నాలుగు లక్షల 17వేల కోట్లు మాత్రమే.నిన్న నాగర్ కర్నూల్ లో భట్టి విక్రమార్క గారు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సంక్రాంతికి ఊర్లకెళ్లేవాళ్లకు హారీష్ రావు పిలుపు..!

సంక్రాంతి పండుగకి ఊర్లకు వెళ్లుతున్న వారికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఓ పిలుపునిచ్చారు. సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” సంక్రాంతి పండక్కి ఊర్లకు వెళ్లే అక్క చెల్లేల్లు.. అన్నతమ్ముళ్ళను ఒకటి కోరుతున్నాను. గత ఎన్నికల సమయంలో నాటీ పీసీసీ చీఫ్ గా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ఇప్పుడు రైతుబంధు తీసుకుంటే కేవలం పదివేలు […]Read More

Sticky
Breaking News Movies Slider Telangana Top News Of Today

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. రేవంత్ రెడ్డి టంగ్ ఛేంజర్..!

ప్రముఖ ఇండియన్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్ ,సముద్రఖని తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ “గేమ్ ఛేంజర్”. ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలై మిక్స్ డ్ టాక్ తో నడుస్తుంది. ఈ క్రమంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొండ పోచమ్మ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలి.

కొండ పోచమ్మ రిజర్వాయర్ లో ఈత కు వెళ్ళి మృతి చెందిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఈ ఘటన లో బన్సీలాల్ పేట డివిజన్ లోని CC నగర్ కు చెందిన కిషన్, సుమలత దంపతుల కుమారుడు దినేష్ ( 17) కూడా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం వారి నివాసానికి వెళ్ళి దినేష్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కేసు..ఏసీబి సీక్రెట్ రిపోర్ట్..?

తెలంగాణలో పార్ములా ఈ కేసు సంచలనంగా మారింది.విదేశి సంస్థలకు నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డబ్బులు పంపారని,ప్రభుత్వ దనాన్ని దుర్వినియోగపరిచారనే అభియోగాలతో కేటీఆర్ పై కేసు నమోదైంది.ఏసీబీ ఈ కేసు విచారణ ప్రారంభించింది.గత 20 రోజులుగా కేటీఆర్ అరెస్ట్ నేడు,రేపు అంటూ చర్చలకు తెరలేపారు..అసలు ఈ కేసులో ఏమీ లేదు,డబ్బులు పంపింది నిజం,వాళ్ళకు చేరిందని వాళ్ళూ చెబుతున్నారు.హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసమే తాము ఈ రేసింగ్ నిర్వహించినట్టు కేటీఆర్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు.ఏసీబీ విచారణకు సైతం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి యూటర్న్ ..?

తెలంగాణ ముఖ్యమంత్రి వేసిన ఎత్తులు పారట్లేదా..? అతని వ్యూహాలు బెడిసికొట్టాయా..? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాదానం వినిపిస్తుంది.ఓటుకు నోటు కేసులో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ని జైల్లో పెట్టింది.కొన్ని రోజులు జైల్లో ఉండి భయటకు వచ్చిన రేవంత్ రెడ్డి పగతో రగిలిపోయారు.బీఆర్ఎస్ కే.సీ.ఆర్ మరీ ముఖ్యంగా కేటీఆర్ టార్గెట్ గా పనిచేస్తు వస్తున్నాడు.కసిగా పనిచేసి పార్టీని అదికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు.. అయితే ఇటీవల పార్ములా – ఈ రేసింగ్ […]Read More