Tags :anumula revanth reddy

Breaking News Slider Telangana Top News Of Today

రంగంలోకి కేసీఆర్..ఇక యుద్ధమే..!

తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని సుదీర్గంగా నడిపి గమ్యాన్ని ముద్దాడారు కేసీఆర్..స్వరాష్జ్ర ఏర్పాటు తర్వాత రెండు మార్లు అధికారాన్ని చేపట్టి,సక్షేమం అభివృద్ధిని చేసి చూపించారు కేసీఆర్.ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారనుకున్న కేసీఆర్ కు కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది.రాష్ట్రంలో అధికారంలోకి  వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా పాలన సాగిస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన10 మంది ఎమ్మెల్యేలను సైతం తమవైపు లాక్కున్నారు.ఎంపీ ఎన్నికల సమయంలో భయటకొచ్చి బస్సుయాత్ర చేసిన కేసీఆర్,తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పోలవరంతో భద్రాచలానికి ముంపు..!

కృష్ణా నదీ జ‌లాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తెలంగాణ‌కు అంతర్రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలన్నారు.రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ‌పై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్య‌మంత్రి గారు ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సమీక్షించి, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ చెప్పిన పని చేస్తే నన్ను అరెస్ట్ చేశారు..!

బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన పని చేసినందుకే నన్ను జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ కార్యాలయం ఎదుట నన్ను అరెస్ట్ చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” గతంలో పీసీసీ చీఫ్ గా… ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను గళ్లా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక..!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా తెలంగాణ వచ్చేదా అని యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ కు చెందిన కొంతమంది గుండాలు.. నేతలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మహబూబాబాద్ లో మూలన పడిన సర్కారు వైద్యం..!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు దవాఖానాల్లో ఏదోక సంఘటన వెలుగులోకి వస్తున్న సంగతి మనకు తెల్సిందే. తాజాగా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా  దంతాలపల్లి మండల కేంద్రంలో  జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం సిరంజీలు కూడా అందుబాటులో లేకపోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతుందని ఆ గ్రామ ప్రజలు విరుచుకుపడుతున్నారు. తనకు ఆరోగ్యం బాగోక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అర్హులైన ప్రతోక్కరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసానివ్వాలి..!

మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు పర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికి అమలు చేయాలి. గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయం.రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారు.కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి. నియోజకవర్గానికి […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

ఫలించిన బీఆర్ఎస్ వ్యూహం-కౌశిక్ రెడ్డి సక్సెస్..!

పాడి కౌశిక్ రెడ్డి..ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో తెగ చర్చానీయ అంశమైంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు ఈ యువ ఎమ్మెల్యే..వరుస అరెస్ట్ లు,వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ అపర అనుభజ్ఞుడు.. సీనియర్ మాజీ మంత్రి.. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ముందు నుండి దూకుడుగా పనిచేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రి దామోదర రాజనరసింహా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రం రాజధాని మహానగరం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు బుధవారం జరగనున్న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు. పార్టీ ఆధిష్టానంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నయి. మరోవైపు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొత్త రేషన్‌ కార్డులకు మార్గదర్శకాలు విడుదల

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.కుల గణన (SEEEPC) సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం పంపబడుతుందని తెలిపింది. మండల స్థాయిలో ఎంపిడిఓతోపాటు యూఎల్‍బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూరగాయలు సాగుచేసే రైతులు శాశ్వత పందిళ్ళు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా శాశ్వత పందిళ్లకు ఎకరాకు రూ. 3లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే ఈ ఖర్చులో యాబై శాతం సబ్సిడీ ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం . అయితే ఈ పథకాన్ని తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. తీగ జాతి కూరగాయల […]Read More