Tags :anumula revanth reddy

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీ వైపు ఓ మంత్రి చూపు..! త్వరలోనే సీఎం మార్పు ఉంటుందా..?

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా..?.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఉన్న బీజేపీ తెలంగాణలో తనదైన మార్క్ ను చూపెట్టబోతుందా..?.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఏక్ నాధ్ షిండే తయారయ్యారా..? .అంటే జరుగుతున్న తాజా పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు టార్గెట్ గా బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. బీఆర్ఎస్ కేసీఆర్ పై దుమ్మెత్తిపోస్తూ రెచ్చిపోయింది బీజేపీ పార్టీ..కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ దూకుడును ఎక్కడా బీజేపీ ప్రదర్శించలేకపోతుంది.దానికి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇదేమి పని రేవంత్ రెడ్డి..!

సహాజంగా ఎవరైన అధికారంలో ఉంటే తాము అమలు చేసే.. లేదా ప్రవేశపెట్టే పథకాలకు మాజీ ముఖ్యమంత్రుల.. లేదా ఈ దేశానికి.. రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తుల పేర్లు పెట్టడం సహాజం.. ఇది తరతరాలుగా మనం చూస్తూనే ఉన్నాము.ఎక్కడదాకో ఎందుకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పేరుతో కేసీఆర్ కిట్లు అనే సరికొత్త పథకాన్ని తీసుకోచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు ఆ పథకాన్ని. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం భార్య పీఏని. నన్ను ఎవడ్రా ఆపేది..!

దాదాపు 200 కోట్ల రూపాయల విలువచేసే భూమిని ఆక్రమించి ఏకంగా బోర్డు పెట్టిన రేవంత్ రెడ్డి భార్య పీఏ గజ్జల నర్సింహ రెడ్డి అనే వ్యక్తి. అసలు విషయంలోకి వెళ్తేగచ్చిబౌలి సీఐ హబీబుల్లాఖాన్ తెలిపిన ప్రకారం… కొండాపూర్లో సర్వే నం. 87/2లో 2.08 ఎకరాల భూమి ఉంది. దాన్ని వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి 2006లో లక్ష్మయ్య, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కొనుగోలు చేశారు. తర్వాత L&T కంపెనీకి లీజుకివ్వగా, గడువు ముగి శాక సంస్థ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు బహిరంగ లేఖ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యేహరీశ్ రావు బహిరంగ లేఖ రాసారు.రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్‌కార్డులను దూరం చేయాలని కాంగ్రెస్‌ సర్కార్‌ కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం నాడు కేసీఆర్‌ సర్కార్‌ ఆదాయ పరిమితిని, భూపరిమితిని పెంచిందని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక మార్గదర్శకాల ప్రకారం రేవంత్‌ సర్కార్‌ ఆ మార్గాన్నే అనుసరించాలని సూచించారు.  ఇటీవల కులగణన సర్వే సందర్భంగా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ లోకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు..!

ఏడాది కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు స్థానాలు.. బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆరు నెలలు తిరగకముందే బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ గూటీకి చేరిపోయారు. పార్టీ ఫిరాయింపు సమయంలో మీకు ఏది కావాలంటే అదిస్తాము.. ఏమి కోరుకుంటే అది నెరవేరుస్తాము. మీరు అడిగితే కొండ మీద కోతిని సైతం తీసుకోచ్చి మీకిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకి రేవంత్ సాయం..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెల్సిందే. దీంతో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా ..? . నేనా అన్నట్లు ఎన్నికల సమరాన్ని అప్పుడే మొదలెట్టాయి. కాంగ్రెస్ తరపున దేశ వ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు.. మాజీ ముఖ్యమంత్రులతో పాటు ముఖ్యమైన నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఆలీ బాబా అరడజను దొంగలు..?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల దాడి తారా స్థాయికి చేరింది.నిన్న చేవెళ్లలో జరిగిన రైతు మహాధర్నాలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్ పలు విమర్శలు చేస్తున్నారు.ఏసీబీ కేసులో కేటీఆర్ ను కావాలని రేవంత్ రెడ్డి ఇరికించారనే చర్చ ఉంది.అయితే అది ఉత్త కేసే అని దానిలో తనకు ఎలాంటి నష్టం జరగదని రేవంత్ రెడ్డి టార్గెట్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ ధర్నాలు.. రాస్తోరోకులు అందుకేనా..?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని షాబాద్ లో జరిగిన రైతు మహా ధర్నాలో పాల్గోన్న సంగతి తెల్సిందే. ఈ మహాధర్నాలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ “జనవరి 26 నుంచి రైతు బంధు రూ. 15000 ఇవ్వాలి. మొత్తం 22 లక్షల మంది కౌలు రైతులకు కూడా రైతుబంధు ఇవ్వాలి. అధికారంలోకి రాకముందు మూడు పంటలకు రైతుబంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ పని చేసి చూపించాలి.ప్రజలకు ఇచ్చిన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

జనవరి 26 – కాంగ్రెస్ భారీ కుట్ర..?

తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణలో హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి డిల్లీకి వెల్లి తెలంగాణలో హామీలు అమలు చేసే భాద్యను తాను తీసుకుంటాననటం రాజకీయాల్లో అత్యంత దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు..రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 100రోజుల్లో హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి..హామీల అమలుపై దేవుళ్ళపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రంగంలోకి కేసీఆర్..ఇక యుద్ధమే..!

తెలంగాణ స్వరాష్ట్ర సాధన పోరాటాన్ని సుదీర్గంగా నడిపి గమ్యాన్ని ముద్దాడారు కేసీఆర్..స్వరాష్జ్ర ఏర్పాటు తర్వాత రెండు మార్లు అధికారాన్ని చేపట్టి,సక్షేమం అభివృద్ధిని చేసి చూపించారు కేసీఆర్.ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తారనుకున్న కేసీఆర్ కు కాంగ్రెస్ అడ్డుకట్ట వేసింది.రాష్ట్రంలో అధికారంలోకి  వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా పాలన సాగిస్తుంది. బీఆర్ఎస్ తరపున గెలిచిన10 మంది ఎమ్మెల్యేలను సైతం తమవైపు లాక్కున్నారు.ఎంపీ ఎన్నికల సమయంలో భయటకొచ్చి బస్సుయాత్ర చేసిన కేసీఆర్,తర్వాత బడ్జెట్ సమావేశాల్లో ఒక్కరోజు […]Read More