Tags :anumula revanth reddy

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రాకతో సంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారాలి

సింగిడిన్యూస్, సంగారెడ్డి: ఈనెల 23వ తారీఖున జహీరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ మంత్రులపై నారాయణ సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రులపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ నారాయణ ‘ తెలంగాణలో రాజకీయాలు అందాల భామల చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రానికి చెందిన మంత్రులు, అధికారులు పాలనను, ప్రజలను గాలికి వదిలేసి ఆ అందాల భామలను చూస్తూ సొల్లు కార్చుకుంటూ వారివెంట తిరుగుతున్నారని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ’ అందాల పోటీల నిర్వాహణ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ధర్మపురి లో ప్రజా పాలనా కాదు రాక్షస పాలన: కొప్పుల ఈశ్వర్.

సింగిడిన్యూస్, ధర్మపురి: తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారం మండలం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ కు వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు అడ్డుపెట్టుకొని ఈ విధంగా ప్రజల పైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు..ధర్మపురి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరంనర గడిచిన ఎమ్మెల్యే గెలిచిన లక్ష్మణ్ కుమార్ తట్టెడు మట్టి తీయలేదు…!10 సంవత్సరాల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య కుదిరిన ఢీల్..!

సింగిడిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ ల మధ్య ఢీల్ కుదిరింది. అందుకే తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి కాళేశ్వరం కట్టింది. తీరా సాగునీళ్లు ఇచ్చే సమయానికి కాళేశ్వరం కృంగిపోయింది. కృంగిపోయి ఇన్ని రోజులవుతున్నా కానీ కమీషన్ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్పా అసలు కారకులు ఎవరో ఇంతవరకూ తేల్చలేకపోతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఢీల్ కుదిరింది అని బీజేపీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ మాస్ వార్నింగ్..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు.. నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీస్ అధికారులను ఉద్ధేశిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ముఖ్యమంత్రి .. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్ధేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్త.. సోషల్ మీడియా వారీయర్ నర్సింగ్‌ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పోలీసులు కేసులు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ రజతోత్సవ వేళ బిగ్ షాక్ …?

ఈనెల ఇరవై ఏడో తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను రజతోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించాలని గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాకు చెందిన గులాబీ నేతలు అందుకుతగ్గట్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభాస్థలిని సిద్ధం చేయడమే కాకుండా సభ ప్రాంగాణంలో హాజరయ్యేవారికి ఎలాంటి అసౌకర్యం కలకకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో ఈ వేడుకలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి షాకిచ్చిన సీనియర్ ఎంపీ…!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. అఖరికీ ఎంపీల నుండి సైతం మద్ధతు లేదని పలు మార్లు పార్టీ మీటింగ్స్ లో ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన హెచ్ సీయూ వివాదంలో సైతం మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు మద్ధతూ ఇస్తూనే మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా ఇరుకున పడేస్తున్నారు . తాజాగా కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత. ఎంపీ అయిన డా. మల్లు రవి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో షాకింగ్ ట్విస్ట్ …!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవల జరిగిన సీఎల్పీ మీటింగ్ తర్వాత ఆయన జపాన్ బయలుదేరి వెళ్లారు. అయితే రాష్ట్రంలో వేల కోట్ల పెట్టుబడులతో.. యువతకు ఉపాధి అవకాశాలే కల్పన లక్ష్యంగా పర్యటిస్తున్నారని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పెట్టుబడుల కోసం కాదు కేవలం అప్పుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ వెళ్లారని ఆరోపిస్తున్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

అధికార పార్టీ శాశ్వతం కాదు..అధికారులు-ఎడిటోరియల్ కాలమ్..!

టైటిల్ కొద్దిగా అతియోశక్తిగా.. వెటకారంగా… విమర్శించినట్లుగా ఉంటుంది కానీ ఇదే నిజం. ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెప్పుకోసమో.. మంత్రుల దగ్గర మార్కులు కొట్టేయాలనో మీ పరిధి దాటి మీరు పని చేయకండి. అనవసరంగా చట్టాలను అతిక్రమించి మా పార్టీ నేతలపై.. కార్యకర్తలపై కేసులు పెట్టకండి. తర్వాత మీరు ఇబ్బందుల్లో పడకండి అంటూ స్వీట్ వార్నింగ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి టీపీసీసీ బిగ్ షాక్…!

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉన్న సంగతి తెల్సిందే. గురువారం గాంధీభవన్ లో మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బిగ్ షాకిచ్చారు. మీడియాతో మహేష్ కుమార్ మాట్లాడుతూ కంచగచ్చిబౌలి భూముల్లో జింకలు ఉన్నాయి. నెమళ్లు ఉన్నాయి. అక్కడదాక ఎందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చెందిన ఢిల్లీలో ఆయన ఇంట్లో నెమళ్లు ఉన్నాయి. లేవని ఎవరూ అన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మేము ఆభూముల్లో మొక్కలను […]Read More