Tags :anumula revanth reddy
హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) గతంలో జరిగిన 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారైంది.ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అపజయాలే ఎదురవు తున్నాయి. రేవంత్ రెడ్డి ఎక్కడ బాధ్యత ,తీసుకుంటే అక్కడ బీజేపీ గెలుస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పనిఖతం అవుడతుంది. అందుకు సంబందించి కొన్ని ఉదాహరణలు చూద్దాం.. ఎంపీ ఎన్నికలలో మహబూబ్నగర్, మల్కాజిగిరిలో బాధ్యత తీసుకుంటే అక్కడ లోక్సభ స్థానాల్లో బీజేపీ […]Read More
హైదరాబాద్ మార్చి7 (సింగిడి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ఎక్స్ వేదికగా విమర్శలు కురిపించారు. తన అధికార ట్విట్టర్ అకౌంటులో కాంగ్రెస్ పాలనపై స్పందిస్తూ ” ఉమ్మడి రాష్ట్రంలోని గత పాలకుల పాలనలోని నాటి నీటి గోస దృశ్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ చూస్తున్నాము.. రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం చింతకర్ర గ్రామ గిరిజనులు తాగు నీటి కోసం […]Read More
హైదరాబాద్ మార్చి 7 (సింగిడి) తెలంగాణకు సంబంధించిన ఓ ప్రాజెక్టు పక్కనున్న ఏపీకి తరలడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్స్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణకు తీసుకోచ్చిన పెట్టుబడులను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకోలేకపోతుంది అని విమర్శించారు. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రూ.1700కోట్ల సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు గతంలో తెలంగాణలో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ సిఫారసులను మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. దీనిపై శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టాలని తీర్మానం చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర […]Read More
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఆ పార్టీ నేతలు ఒక్కక్కరుగా అతనిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు..కులగణన విషయంలో తీన్మార్ మల్లన్న తీవ్ర వాఖ్యలు చేసారు..కులగణన తప్పుల తడక .. మాజీ మంత్రి.. సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డే ఇదంతా చేసారని తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఈ అంశంపై కాంగ్రెస్ అతన్ని సస్పెండ్ చేసింది..అయితే ఈ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తీన్మార్ మల్లన్నపై జానారెడ్డి సెటైర్స్ విసిరారు..కులగణ అంశంలో తన పాత్ర […]Read More
కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలి..విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందన్నారు.పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ గారు రాష్ట్ర స్థాయిలోనే […]Read More
గత ఏడాదిగా అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలను అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో ఎక్కడోకచోట నిత్యం ప్రజల నుండి ప్రభుత్వంపై విమర్శలు.. నిరసనల జ్వాలలు కన్పిస్తూనే ఉన్నాయి. రైతులకు సాగునీళ్ళు అందటం లేదనో.. తాగునీళ్లు అందటం లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రావడమో.. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారా..?. అందుకే సీఎంగా ఉన్న ఆయన కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీతో మనకు ఎలాంటి సమస్య లేదు.. వచ్చిన సమస్య అల్లా తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల సమస్య అని వ్యాఖ్యానించారా..?. ఇప్పటివరకూ ముప్పై ఏడు సార్లు ఢిల్లీకెళ్లారు. వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వపక్ష పార్టీ సీనియర్ నాయకులైన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈవేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ మొత్తాన్ని తీసుకుంది. ఇందులో 22 ఏళ్ల కాల పరిమితిన 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 24 ఏళ్ల కాల పరిమితిన 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్ల చొప్పున ఈ అప్పును తీసుకున్నది. దీంతో ఈ నెలాఖరుతో ముగియనున్న […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా పరిధిలోని నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం గద్వాల-రాయచూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెట్టెంపాడు లిఫ్ట్ లోని 104 ప్యాకేజీ కింద సాగునీరు అందక ఇప్ప టికే వేల ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటు న్నారని వాపోయారు. దీంతో గువ్వలదిన్నె, వెంకటాపురం, కొండాపురం చివరి […]Read More