Tags :anumula revanth reddy

Slider Telangana

తెలంగాణలో ప్రతోక్కరూ చదవాల్సిన కేసీఆర్ రాసిన తాజా లేఖ

తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ చదివేలా ఉంది మాజీ సీఎం..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జస్టీస్ నరసింహా రెడ్డి కి రాసిన ఓ లేఖ.. మీరు చదవండి. హైదరాబాద్‌15 జూన్‌ 2024 గౌరవనీయులైన జస్టిస్‌ నరసింహారెడ్డి గారికి,ది కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ,సెవన్త్‌ ఫ్లోర్‌, బి.ఆర్‌.కె.ఆర్‌. భవన్‌, ఆదర్శ్‌ నగర్‌,హైదరాబాద్‌ – 500053. సబ్జెక్ట్‌: ది కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ, కాన్‌స్టిట్యూటెడ్‌ అండర్‌ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ యాక్ట్‌ – 1952వైడ్‌. జి.ఓ.ఎం.ఎస్‌. నం. 09, ఎనర్జీ (పవర్‌- […]Read More

Editorial Slider Telangana

కేసీఆర్ ను బద్నాం చేయడం ఎలా ?

ఏడు నెలలుగా రాష్ట్రంలో సాగుతున్న ఎపిసోడ్ ఇది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల హామీల అమలు గండం దాటాలంటే అదొక్కటే మార్గమన్న భ్రమలో రేవంత్ టీమ్ ఉంది కమీషన్ల భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని కాల్చే యత్నం చేస్తూ అనుకూల మీడియాలో వార్తలను ప్రచారం చేస్తుంది. అందులో భాగంగానే నాటి ప్రభుత్వంలో కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఏ ప్రాతిపదికన నిర్మించారు ? ఈనాడు కథనం.  తుమ్మిడిహెట్టిని పక్కన పెట్టారేం ? ఆంధ్రజ్యోతి […]Read More

Slider Telangana

బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తాం.

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయం లోని తన కార్యాలయంలో రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వహణపై, బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను Components Upgrade చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్లడ్ బ్యాంకుల (63) పనితీరు, నిర్వహణపై అధికారులను […]Read More

Slider Telangana Videos

35మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం -BRS MLA

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో హామీచ్చిన ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు కనీసం ఆగస్ట్ 15 వరకైనా అమలు చేసి చూపించండి.. అమలు చేసి చూపిస్తే ఒక్క హరీష్ రావు గారే కాదు, మా 35 ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.Read More

Slider Telangana

నల్గోండ డీసీసీబీ చైర్మన్ కు అసమ్మతి సెగ

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గోండ డీసీసీబీ చైర్మన్  గొంగిడి మహేందర్ రెడ్డి కి అసమ్మతి సెగ తగిలింది. దాదాపు 14మంది డైరెక్టర్లు చైర్మన్ మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ పద్నాలుగు మంది డైరెక్టర్లు డీసీఓను కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిన తర్వాత నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్న సంగతి తెల్సిందే.Read More

Slider Telangana Videos

మంత్రి ఇలాఖాలో రైతు ఇక్కట్లు

తెలంగాణ రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన మంథని నియోజకవర్గం మల్హర్రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో నెలన్నర రోజులు అయినా ప్రభుత్వం వడ్లు కొనట్లెదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రైతులు మాట్లాడుతూ మళ్ళీ పంటలు వేసుకునే కాలం వచ్చింది.. ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదు.. ఈ పంట డబ్బులు ఎప్పుడు రావాలి, మేము ఎలా పెట్టుబడి పెట్టి పంట వేసుకోవాలని బాధలు […]Read More

Slider Telangana Videos

ఫ్లై యాష్ రవాణాలో రూ.100కోట్లస్కాంలో తెలంగాణ మంత్రి

ఫ్లై యాష్ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 100 కోట్ల స్కాంకి పాల్పడారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈస్కాంను బట్టబయలు చేసినట్లు ఓ వీడియోలో  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.Read More

Slider Telangana

ఆదిత్యానాథ్ దాస్ ను వెంటనే తప్పించాలి

ఆదిత్యానాథ్ దాస్ ను తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు పదవి నుండి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆదిత్యానాథ్ దాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు . చంద్రబాబు ఆదేశిస్తున్నాడు.. శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడు.ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలయిందనడానికి ఈ నియామకమే నిదర్శనం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవిని లాగేస్తారన్న భయంతో […]Read More

Slider Telangana

పార్లమెంటులో వరంగల్ ప్రజల గొంతుకనై విన్పిస్తా….

పార్లమెంటు లో వరంగల్ ప్రజల గొంతుకనై నిలుస్తానని వరంగల్ లోక్ సభ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయాన్ని, రాంనగర్ లోని సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీగా భారీ మెజారిటీతో విజయం సాధించిన డాక్టర్ కడియం కావ్య గారు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఐ, సిపిఎం నాయకులు వారికి స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర, జిల్లా […]Read More

Slider Telangana Videos

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్ కు  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది.మూడవ రౌండ్ 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది రాకేశ్ […]Read More