ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు,కేటీ రామారావు గురించి నిన్న మంగళవారం పాలమూరు పర్యటనలో మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత కాదు కేటీఆర్ హారీష్ రావులు అమరణ నిరాహర దీక్షకు దిగాలి.. వాళ్లు చనిపోవడమా…?. డీఎస్సీ,గ్రూప్ పరీక్షలు వాయిదా వేయడమా ..? అనేది జరగాలి.. కొంతమంది నిరుద్యోగ సన్నాసులు కోచింగ్ సెంటర్ల ట్రాఫ్ లో.. బీఆర్ఎస్ నేతల ట్రాఫ్ లో పడి ధర్నాలు చేస్తున్నారు.. మూడు నెలలు వాయిదా వేస్తే నెలకు […]Read More
Tags :anumula revanth reddy
బీఆర్ఎస్ కు చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారు.. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని అన్నారు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి. అసలు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మొదలెట్టిందే కేసీఆర్. కేసీఆర్ చేస్తే సంసారం.. రేవంత్ రెడ్డి చేస్తే వ్యభిచారమా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో మొత్తం 396.09కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. రూ.42.40కోట్ల రూపాయలతో పాలమూరు యూనివర్సిటీ ను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై ముఖ్యమంత్రి సంబంధితాధికారులతో చర్చించారు. కల్వకుర్తి ప్రాజెక్టు పనులను వచ్చేడాది డిసెంబర్ నెల లోపు పూర్తి చేయాలని సూచించారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో.. కార్యకర్తలతో […]Read More
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలన్నదే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కల అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. ఈ రోజు వైఎస్సారు 75వ జయంతి సందర్భంగా పంజాగుట్ట దగ్గర ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని వైఎస్సార్ తీవ్రంగా శ్రమించారు.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవికి అడుగు దూరంలో ఉన్నారు.. ఆయన […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డితో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఈరోజు సోమవారం భేటీ అయ్యారు.. నగరంలోని జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన సమావేశమయ్యారు.. ఎమ్మెల్సీ చల్లా పార్టీ మారతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం విశేషం..Read More
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడు నెలల పాలనలో విద్య వ్యవస్థ అస్తవ్యస్థమైంది. మధ్యాహ్నం భోజనం పథకానికి డబ్బులు చెల్లించడంలేదు.. మధ్యాహ్నం భోజనం వండే వాళ్లకు జీతాలు ఇవ్వడంలేదు.. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెల్సిందే. ఈ లేఖపై రాష్ట్ర విద్య శాఖ స్పందించింది… మధ్యాహ్నం భోజనం పథకం సంబంధించి వందకోట్ల రూపాయలను విడుదల చేశాము.. త్వరలోనే మరో యాభై […]Read More
తెలంగాణ గడ్డపై టీడీపీ కి పూర్వ వైభవం వస్తుందా…?
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “గత ఎన్నికల్లో టీడీపీ గెలుపులో తెలంగాణ ప్రాంత టీడీపీ కి చెందిన నాయకులు… కార్యకర్తలు.. అభిమానుల పాత్ర మరువలేనిది.. తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను.. ఈ గడ్డపై పుట్టిన పార్టీ.. తెలుగు రాష్ట్రాలున్నంత కాలం ఉంటుంది.. నాకు ఏపీ తెలంగాణ రెండు కండ్లు ” అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే… మరి తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం […]Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ మళ్లీ ఇక్కడ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్నారు. పక్క రాష్ట్రంతో […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న శనివారం ప్రజాభవన్ లో దాదాపు రెండు గంటలు భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీ గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేనే లేఖ రాసాను. తెలంగాణా ముఖ్యమంత్రి సానుకూలంగా […]Read More
ఆర్థికంగా వెనకబడిన వారికీ ఆసుపత్రి విషయంలో అండగా ఉండే పథకం సీఎంఆర్ఎఫ్.. ఇలాంటి పథకం గురించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇకపై ఈ పథకం గురించి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్లో లబ్దిదారుల నుండి దరఖాస్తులను తీసుకునేవిధంగా చర్యలను చేపట్టింది.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంగళవారం ప్రారంభించారు. ఈనెల 15 తర్వాత నుంచి దరఖాస్తులను […]Read More