Tags :anumula revanth reddy

Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో దద్దరిల్లిన హారీష్ రావు స్పీచ్

తెలంగాణ మాజీ మంత్రి … సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు మంత్రి కోమటీరెడ్డి వెంకటరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ” హారీష్ రావు కు సబ్జెక్టు లేదు.. డమ్మీ మంత్రి.. అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” నాకిచ్చిన గంట సమయంలో ముఖ్యమంత్రి లేచి మాట్లాడ్తారు.. మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి హారీష్ రావు కౌంటర్

తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులు తప్పా అభివృద్ధి,సంక్షేమం లేదు.. పాలమూరు ఎంపీగా గెలిపిస్తే కేసీఆర్ ఎంపీగా గెలిచిన చేసింది ఏమి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆరోపించారు. ఈ ఆరోపణలకు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పదేండ్ల పాలనలో ఇంటింటికి నల్లా ద్వారా తాగునీరిచ్చాము.. ప్రతి నెల అవ్వకు తాతకు పింఛన్ అందించాము.. మిషన్ కాకతీయతో చెరువులను బాగుచేసి కులవృత్తులకు పునర్జీవం తీసుకోచ్చి గ్రామీణ పల్లెల రూపురేఖలను […]Read More

Slider Telangana

గొర్రెల పథకంలో 700కోట్ల స్కాం

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక కుంభకోణాలు జరిగాయి.. గొర్రెల పంపిణీ పథకంలో ఏడు వందల కోట్ల స్కాము జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” గొర్రెల పంపిణీ పథకంలో అనేక లోపాలు ఉన్నాయి.. ఆ పథకం అమల్లో భాగంగా బీఆర్ఎస్ నేతలు పలు స్కాములకు పాల్పడినారు. బీఆర్ఎస్ నేతల తీరు వల్ల.. పాలన వల్ల కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో అన్ని […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డికి హారీష్ రావు అదిరిపోయే కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ” వంద రూపాయలను పెట్టి పెట్రోల్ కొనుక్కోన్నాము కానీ రూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాము అని ” వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనికి కౌంటరు గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలకు తెగించి స్వరాష్ట్రం కోసం కొట్లాడినము.. మా అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు రెండు సార్లు ఎమెల్యే.. పదవులకు […]Read More

Slider Telangana

సభలో రేవంత్ రెడ్డి సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణపట్ల కేంద్ర వైఖరికి నిరసనగా చేపట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిమ్స్ లో సకల సౌలతులతో దీక్షలు చేయలేదు.. చావు నోటిలో తలపెట్టి తెలంగాణను తెచ్చాను అని చెప్పుకోలేదు.. వందరూపాయలను పెట్టి పెట్రోల్ కొనుక్కోలేదు.. అర్ధరూపాయి పెట్టి అగ్గిపెట్టె కొనలేకపోయాము.. యాదయ్య లాంటి తెలంగాణ బిడ్డల చావుకు కారణం కాలేదు అని వ్యంగ్యంగా అన్నారు. […]Read More

Slider Telangana

2014లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం – కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ఏర్పడిన మొదట్లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ను విలీనం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.. ఆ తర్వాత మోసం చేశారని కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ విషయంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో కేంద్ర సర్కారు వివక్షపై జరిగిన చర్చలో సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ” తప్పు చేసి ఉంటేనే తమను రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏపడిన సమయంలో కాంగ్రెస్ లో […]Read More

Slider Telangana

భట్టి, రేవంత్ రెడ్డి లకు కేటీఆర్ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకు వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి.. అందుకే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు అని అన్నారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేస్తారని అంటున్నారు.ఇరువురి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ “ఎలాంటి చీకటి […]Read More

Slider Telangana

సీఎం రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరుగుతున్న చర్చలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ లా సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ హారీష్ రావు ఢిల్లీకెళ్లి మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారు.. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీనియర్ నాయకులైన.. ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్ సభలో లేరు.. కేటీఆర్ లా మేము మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడకి రాలేదు. అయ్యా పేరు తాతా పేరు చెప్పుకుని […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కేటీఆర్ మాస్ కౌంటర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ మాస్ కౌంటర్ ఇచ్చారు.. కేంద్ర సర్కారు వివక్షపై చేయనున్న అసెంబ్లీ తీర్మానంపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి గారు తెలంగాణ పట్ల కేంద్ర సర్కారు చూపుతున్న వివక్షపై అసెంబ్లీ తీర్మానం చేయాలనుకోవడం మంచి నిర్ణయం.. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ తీర్మానంపై మాట్లాడటం ఇష్టం లేకనో.. లేదా ఏమైన కొన్ని కారణాల వల్ల స్పందించకపోవడం శోచనీయం” అని అన్నారు. […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు ఎలాంటి నిధులు కేటాయించలేదు.. బడ్జెట్ ప్రసంగంలో కనీసం పేరు ప్రస్తావన లేకపోవడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లే.. ఎనిమిది మంది ఎంపీలను గెలిపించిన రాష్ట్రానికి కనీసం ఎనిమిది పైసలు కూడా ఇవ్వకపోవడం తీవ్ర వివక్ష చూపించడమే అని మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ఈరోజు జరిగే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరుకు […]Read More