తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో అయన మాట్లాడుతూ నాడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసింది ఏమి లేదు. హైదరాబాద్ కు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నోరు మెదపలేదు..హైదరాబాద్కు కిషన్రెడ్డి చేసిందేమీ లేదు.హైదరాబాద్కు స్మార్ట్ సిటీ ఇవ్వడంలో విఫలమయ్యారు.అమృత్ […]Read More
Tags :annumula revanth reddy
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల రూపాయల నిధులను చీకటి టెండర్లు కోట్ చేసి కుంభకోణం చేశారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, బావమరిది కూడా కాంట్రాక్టులో ఇన్వాల్వ్ అయ్యారు.శోధ, గజా, KNR కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారు. ఎస్టిమెట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకొన్నారు.మెగా కృష్ణారెడ్డికి రూ. […]Read More
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రముఖ ప్రొపెసర్ గాలి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హైదరాబాద్ లోని మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే గ్రూప్ పోస్టులను పెంచుతాము.. 1:100పిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి హమీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హమీని తుంగలో తొక్కారు. ఏపీలో పోస్టులను పెంచి నోటిఫికేషన్ […]Read More
డిసెంబర్ 2025 లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్ధేశిత గడువులోగా కల్వకుర్తి పూర్తి చేసే ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రులు శ్రీ ఉత్తమ్ […]Read More
తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఉన్నతాధికారులు సీఎం గారితో సమావేశంకాగా, జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డును భారత్మాల పరియోజన పథకం కింద చేర్చాలని కోరారు. వైబ్రెంట్ తెలంగాణ లక్ష్య […]Read More
అంతర్జాతీయ క్రికెట్లో భారత దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ సిరాజ్ గారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభినందించారు. టీ-20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్కు వచ్చిన్న సిరాజ్ ముఖ్యమంత్రిగారిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిరాజ్ను ఘనంగా సన్మానించారు. టీ-20 వరల్డ్ కప్ లో సిరాజ్ అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున […]Read More
సహజంగా అధికార పక్షం తప్పు చేసిన… ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయిన అక్కడున్న ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీస్తుంది..ప్రతిపక్షానికి తోడుగా మేధావి వర్గం.. మీడియా మద్ధతుగా నిలుస్తుంది ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉండే నిరంతర ప్రక్రియ.. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.. పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని భూత అద్దంతో చూసిన మేధావి వర్గం… మీడియా ఛానెల్స్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు(ఆదివారం) హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. టీచర్లు, పుస్తకాలు, దుస్తుల కొరత, వేతనాల చెల్లింపుల ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని అన్నారు. విద్యాశాఖ కూడా సీఎం వద్దే ఉన్న సమస్యల మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన టీచర్లకు, విద్యార్థులకు […]Read More
నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం నాచినపల్లిలో అశ్వరావుపేట ఎస్సై శ్రీ రాముల శ్రీనివాస్ మరణ వార్త విని గుండె పోటుతో అతని మేనత్త రాజమ్మ మృతిచెందారు.. ఈ వార్త తెల్సి వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన నర్సంపేట నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి… ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు.. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి రాష్ట్రంలో […]Read More
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం…గత ఆరు నెలలుగా బకాయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఎస్ఆర్టీసీకి ఫ్రీ బస్సు స్కీమ్ డబ్బులు ఒక్క రూపాయి ఇవ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేసిన టీజీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీ. శ్రీనివాస్ రావు. ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీకి 6 నెలల్లో రూ. 2,500 కోట్ల నష్టం వాటిల్లింది.ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి దాదాపు రూ. 2,500 కోట్ల నిధులను తక్షణం […]Read More