Tags :annumula revanth reddy

Slider Telangana

విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం గారు, ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు […]Read More

Slider Telangana

ఢిల్లీ కి సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరొకసారి ఢిల్లీకి వెళ్లానున్నారు. నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు పదిలక్షల మందితో  కృతఙ్ఞత సభ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఢిల్లీకి రేపు పయనం కానున్నారు. లక్ష లోపు […]Read More

Slider Telangana Top News Of Today

మీ మార్పు అంటే ఇదేనా ..?

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీ డ్రైవర్ పైన చేయి చేసుకోవడంతో పాటు అసభ్య పదజాలంతో తల్లీ, పెళ్ళాం అంటూ దారుణంగా  హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లారీ డ్రైవర్ను తిడుతూ కొట్టిన వీడియో ఒకటి వైరలైంది.. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ హైదరాబాద్ మహానగరంలో ఒక వైపు లా అండ్ ఆర్డర్ గతి తప్పి ఉన్నాయనే ఆరోపణలు ఉండగా పోలీసులు మాత్రం ఇలా ప్రవర్తిస్తున్నారు.చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా అని […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి సింగిరెడ్డి సెటైర్లు

రుణమాఫీ కోసం ఆరువేల ఎనిమిదివందల కోట్ల నిధులను విడుదల చేస్తున్నాము..ఒక్కరోజే లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నాము..దీంతో పదకొండున్నర లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సెటైర్లు వేస్తూ ఆగ్రహాం వ్యక్తం చేశారు..ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ గతంలో కేసీఆర్ గారు మొదటి విడతగా […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి సలహా

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఓ సలహా ఇచ్చారు.. తమ తమ నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ వివాదంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కల్సి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది..మూడు సార్లు మంత్రిగా చేసిన నాకు కనీసం స్థానిక ఎమ్మెల్యే అన్న గౌరవం లేకుండా ప్రోటోకాల్ పట్టించుకోకుండా నాపై పోటిచేసి […]Read More

Slider Telangana Top News Of Today

KCR తొలి విజయం

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. గత ప్రభుత్వం తీసుకోచ్చిన విద్యుత్ కొనుగోలుపై జస్టీస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డివై.చంద్రచూడ్ విద్యుత్ కొనుగోలు విచారణ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని  చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తప్పుపట్టారు..అంతేకాకుండా తక్షణం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని మార్చాలని ఆదేశించారు.. […]Read More

Blog

పీఎం ఇవ్వడు..ఈ సీఎం ఇవ్వడు..

తెలంగాణ ప్రభుత్వం తీసుకోచ్చిన రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూరుణమాఫీ విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టమైంది.కుటుంబానికి రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటాం, ఒక కుటుంబానికి రుణ మాఫీ చేస్తామంటున్నారు.ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారు. అధికారం లోకి వచ్చాక మాట తప్పారు అని అన్నారు..ఆయన ఇంకా […]Read More

Slider Telangana

రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు..ఇప్పటివరకు ఆరోగ్య శ్రీ సేవలు అందించే ఆరోగ్య శ్రీ కార్డుకు రేషన్ కార్డు తప్పనిసరి అని మనకు తెల్సిందే.. ఈరోజు జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ సేవలకు రేషన్ కార్డు ముడిపెట్టవద్దు.. పేదలందరికీ వైద్య సేవలు అందాలి.. రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను తీసేసి ఆరోగ్య శ్రీ సేవలు అందరికి అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రతి […]Read More

Slider Telangana Top News Of Today

హైదరాబాద్ లో మరో నూతన నగరం

న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా హైదరాబాద్ లోఒ మరో కొత్త నగరం నిర్మిస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. ఈరోజు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సైబరాబాద్ తరహాలో హైదరాబాద్లో మరో కొత్త నగరాన్ని నిర్మిస్తాను. న్యూయార్క్ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తాను.. రాచకొండ ప్రాంతంలో మరో ఫిల్మ్ సిటీని కూడా అందుబాటులోకి తెస్తా. బాలీవుడ్ నటులు కూడా ఇక్కడకు వచ్చి షూటింగులు చేసేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన […]Read More

Slider Telangana

త్వరలోనే జాబ్ క్యాలెండర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా చిట్ చాట్ లో అయన మాట్లాడుతూ నాడు కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేసింది ఏమి లేదు. హైదరాబాద్ కు వచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నోరు మెదపలేదు..హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదు.హైదరాబాద్‌కు స్మార్ట్‌ సిటీ ఇవ్వడంలో విఫలమయ్యారు.అమృత్‌ […]Read More