Tags :andhrapradesh cm

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

త్వరలోనే జమిలీ ఎన్నికలు..!

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా జమిలీ ఎన్నికల గురించి ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో మనకు పూర్తి సహాకారం ఉంది. బడ్జెట్ లో కూడా నిధులు ఎక్కువగా కేటాయించారు. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబుకు షాకిచ్చిన ఎమ్మెల్యే.. ఎంపీలు..!

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాకిచ్చారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిర్వహించిన జిల్లాల అభివృద్ధి సమీక్షా సమావేశానికి ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు.. ఎంపీలు కొంతమంది గైర్హాజరు కావడంపై ఆయన సీరియస్ అయ్యారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ముఖ్య అతిథిగా పాల్గోనే సమీక్షా సమావేశానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలు హాజరు కాకపోవడం ఏంటి.. ముఖ్యమంత్రి మాట అంటే అంత లెక్కలేకుండా పోయిందా అని ఫైర్ అయినట్లు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిప్యూటీ సీఎంగా లోకేశ్..!

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బంఫర్ విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో కూటమి మొత్తం నూట అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. వైసీపీ కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా.. ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. మంత్రి పదవులు ఆయా పార్టీలకు సరైన నిష్పత్తిలో పంచుకున్నాయి. తాజాగా ఓ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కుప్పంలో ‘జన నాయకుడు’ కేంద్రం..!

ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని  ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించేందుకు వీలుగా ఈ ‘జన నాయకుడు’ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సమస్యలు, ఫిర్యాదులను ‘జన నాయకుడు’ పోర్టల్‌లో రిజిస్టర్ చేసేలా వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. ప్రజల ఫిర్యాదులను తీసుకుని, ఏ విధంగా ఆన్‌లైన్ చేసి ట్రాక్ చేస్తారనే విధానంపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ ప్రజలకు బాబు న్యూ ఇయర్ కానుక..!

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు. ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పల్నాడు కు సీఎం చంద్రబాబు..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రంలోని పల్నాడు లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 31న పల్నాడు జిల్లాలోని యల్లమంద లోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.. ఆ రోజు ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో  ముఖాముఖి కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు… ఈ కార్యక్రమం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు..ఆ తర్వాత రోజు మ.1:45 గంటలకు కోటప్పకొండకు చేరుకొని  త్రికోటేశ్వరస్వామిని  చంద్రబాబు దర్శించుకోనున్నారు..Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బాబు కు లైన్ క్లియర్ చేస్తున్న రేవంత్ రెడ్డి..

Telangana : తెలంగాణలో ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీల అమలు పక్కన పెట్టి కక్షసాదింపులు,ప్రజల ఆస్థుల ధ్వంసం,అరెస్ట్ లు,నిర్భందాల ప్రాతిపధికగానే ముందుకు సాగుతుంది.కాంగ్రేస్ చర్యలతో తెలంగాణ ప్రతిష్ట భంగమవుతూ వస్తుంది.ప్రజలకు ఇచ్చిన హామీలు మరచి ఎంత సేపు కక్షసాదింపు చర్యలు,అన్ని వర్గాలతో పంచాయతీలు ముందర వేసుకుంటుంది. హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ పడిపోయింది.హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపని పరిస్థితి దాపురించింది..అంతే కాకుండా సినీ ఇండస్ట్రీని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

యువత చేతిలో దేశ భవిష్యత్తు..!

పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవుతుందని , ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు.విద్యార్థులను చూస్తుంటే నా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

త్వరలోనే చంద్రబాబు పోలవరం పర్యటన..!

ఏపీలోని  ఈఎన్సీ, ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వారం రోజుల్లో పోలవరం ప్రాజెక్టును సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తారని తెలిపారు.. పోలవరం పర్యటన తర్వాత వర్క్ షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రిలీజ్ చేస్తారు.. వచ్చేడాది జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలుపెట్టేలా సన్నాహాలు చేయాలని ఆదేశించారు.. డయాఫ్రం వాల్‌ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టాలి.. త్వరలోనే […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీని పసుమయం చేయడానికి బాబు సరికొత్త ప్లాన్..?

గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి గెలుపుతో టీడీపీ బాస్.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఊపులో ఉన్నారు. ఇదే ఊపులో రాష్ట్రమంతటా పసుపుమయం చేయాలని తెగ ఆరాటపడ్డారు. అనుకున్నదే తడవుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు స్థానిక సంస్థల చైర్మన్లను, జెడ్పీ చైర్మన్లను తమ కూటమి వైపు లాక్కోవాలని చూశారు. కానీ ఒకటి అరా తప్పా ఎవరూ ముందుకు రాలేదు. సార్వత్రిక ఎన్నికల్లో అయితే మెజార్టీ సాధించిన పసుపు పార్టీ స్థానికంగా […]Read More