ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. మాజీ మంత్రి జోగి […]Read More
Tags :andhrapradesh cm
ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం..పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ..అటవీశాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియమించిన సంగతి తెల్సిందే. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కల్సి కేసరపల్లిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేనాని. అయితే ఈ నెల 19న రాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. గ్రామీణాభివృద్ధి ,పర్యావరణ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్Read More
ఇది చదవడానికి కొద్దిగా ఎటకారంగా వింతగా ఉన్న కానీ ఇదే నిజమన్పిస్తుంది ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన పనులను చూశాక. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ చీఫ్ … ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొదటి వంద రోజులు చేసిన పనుల్లో భాగంగా ఏకంగా ఆయన మీడియా సాక్షిగానే మాజీ సీఎం కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను […]Read More
ఏపీ మత్రులుగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన వారికి సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలను కేటాయించారు. సీఎం చంద్రబాబు-జీఏడీ, శాంతిభద్రతలు పవన్ కల్యాణ్-పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి నారా లోకేష్-మానవ వనరులు, ఐటీ శాఖ అచ్చెన్నాయుడు-వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ కొల్లు రవీంద్ర-గనులు, ఎక్సైజ్ శాఖ నాదెండ్ల మనోహర్-పౌరసరఫరాల శాఖ నారాయణ-మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ వంగలపూడి అనిత-హోంశాఖ నిమ్మల రామానాయుడు-జలవనరుల శాఖ ఫరూక్-న్యాయ, మైనార్టీ శాఖ రాంనారాయణరెడ్డి-దేవదాయశాఖ పయ్యావుల కేశవ్-ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్-రెవెన్యూశాఖ పార్థసారథి-హౌసింగ్, సమాచారశాఖ బాల […]Read More
ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేనానికి పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు నారా లోకేష్ కు రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..Read More
ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సచివాలయంలో ఐదు పైల్స్ పై సంతకాలు చేశారు. అయితే సీఎం అపాయింట్మెంట్ అడిగిన ఉన్నతాధికారులకు షాకిచ్చారు చంద్రబాబు నాయుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో వారంతా నిరాశతో వెనుదిరిగారు.Read More
ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి కమీటీలు వేసిన జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ పార్టీ శ్రేణుల […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ అధికార టీడీపీ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చింది. ట్విట్టర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని ఆ పార్టీ ట్వీట్ చేసింది. అప్పట్లో ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రి… […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు జరిగిన మంత్రువర్గ సమావేశం సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సహచర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తాను సీఎంగా ఉన్నప్పటి ఐదెండ్ల పరిస్థితి గురించి వివరించారు.. అంతే కాకుండా ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన సవివరంగా వివరించారు. […]Read More
ఏపీ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు. విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతుండడం ఇది రెండోసారి.Read More