Tags :andhrapradesh cm

Andhra Pradesh Slider Top News Of Today

ఓ సాధారణ ఎమ్మెల్యేగా జగన్..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు శుక్రవారం నుండి మొదలు కానున్నాయి..ఈ సమావేశాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ప్రోటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఆ తర్వాత డిప్యూటీసీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ చేయనున్నారు.. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఓ […]Read More

Andhra Pradesh Sports Top News Of Today

కేసులన్నీ ఎత్తివేస్తాం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన  రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు. రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు  ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

పవన్ కీలక ఆదేశాలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి…జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సైన్స్ & టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని  సంబంధితాధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా ఆయా అధికారులు  కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందని డిప్యూటీ సీఎం పవన్  చెప్పారు. అంతేకాకుండా రాజమండ్రి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలోనే […]Read More

Andhra Pradesh Slider Top News Of Today Videos

నేడు మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరణ

ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్  విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఈరోజు  ఉదయం.9:30కి బాధ్యతలు స్వీకరించిన అనంతరంఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు.. ఆ తర్వాత మ.12 గంటలకు గ్రూప్‌-1, 2 అధికారులతో జరిగే సమావేశంలో పాల్గోంటారు.మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ అవుతారు..ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస చేయనున్నారు..Read More

Andhra Pradesh Slider Top News Of Today Videos

అధికారులపై మరో టీడీపీ ఎమ్మెల్యే బూతుల పురాణం

ఏపీ అధికార టీడీపీ కి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే ఆయ్యన్నపాత్రుడు ప్రభుత్వ అధికారులపై బూతు పురాణం అందుకున్నారు. రాష్ట్రంలోని అనకాపల్లి నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. మీడియాలో రాయలేని చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడుతూ తమాషాలు చేస్తున్నారా అంటూ అధికారులను బెదిరించారు . కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు తిడుతూ ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుస్తూ త్వరలో నేను స్పీకర్ అవుతున్నాను..మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు […]Read More

Andhra Pradesh Slider

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ

ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నట్లు వస్తోన్న వార్తలపై సదరు ఎమ్మెల్యే క్లారిటీచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తనపై వస్తోన్న పార్టీ మార్పు  వార్తలపై స్పందిస్తూ నేను  పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.. వైసీపీ టికెట్ పై గెలిచి పదవుల కోసమో..అధికారం కోసమో  టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. దివంగత మాజీ […]Read More

Andhra Pradesh Slider

ముస్లీం సోదరులకు బాబు బక్రీద్ శుభాకాంక్షలు

ఏపీలో ఉన్న ముస్లీం సోదరులకు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.. రేపు బక్రీద్ ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని  అన్నారు. “అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగ స్ఫూర్తిగా సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం’ అని ముఖ్యమంత్రి […]Read More

Andhra Pradesh Slider

పోలవరం సందర్శనకు చంద్రబాబు

ఏపీ అధికార టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లనున్నారు.. ఇందులో భాగంగా రేపు  ఉదయం 11.45 గంటలకు పోలవరం చేరుకుంటారు.. దాదాపు మధ్యాహ్నాం  1.30 గంటల వరకు ప్రాజెక్టులోని వివిధ భాగాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో బాబు  సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు రాక దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై […]Read More