ఏపీ రాష్ట్ర విద్య, ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యువనేత నారా లోకేశ్ మెగా డీఎస్సీ విధివిధానాలపై తొలి సంతకం చేశారు. ఆ ఫైల్ ను ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమావేశమైన కేబినెట్ కు పంపారు. మంత్రివర్గంలో డీఎస్సీపై చర్చించి, విధివిధానాలపై నిర్ణయం తీసుకున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ లోపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే […]Read More
Tags :andhrapradesh cm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు వచ్చే నెల జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఈరోజు సోమవారం సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దీంతో ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను టీడీపీ ప్రభుత్వం చెల్లించనుంది. జులై 1న ఒకేసారి 65 లక్షల మంది రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ప్రస్తుతం ఉన్న చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. అయితే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామని మంత్రి సుభాష్ ప్రకటించారు.. గతంలో వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం..అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు మంగళవారం, ఎల్లుండి బుధవారం పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు తాజాగా విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు.. అక్కడ అన్న క్యాంటీను ప్రారంభిస్తారు. రాత్రి ఆర్అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు […]Read More
ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త తెలిపింది.. ఇందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన మొత్తంతో జులై 1న రూ.7,000 పింఛన్ అందజేయనున్నట్లు టీడీపీ తన అధికారక ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. రూ.వెయ్యి పెంచగా అయిన రూ.4000, గత 3 నెలల పెంపు రూ.3000 కలిపి లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి ఇవ్వనున్నట్లు ఎక్స్ లో పేర్కొంది. కొత్త పాసు పుస్తకాలతో పింఛన్ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం అమరాబతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఇందులో భాగంగా రాజధానిగా భావిస్తోన్న అమరావతి పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తో రాజధానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అయిన కాగ్ ,సీబీఐ,ఆర్బీఐ,సీబీఐ,ఎల్ఐసీ,హీచ్ పీసీఎల్ లాంటి తదితర కార్యాలయాలకు 2014-2019చంద్రబాబు పాలనలోనే అమరావతిలో భూములు కేటాయించారు. ఆ స్థలాలను తమకు చూపిస్తే నిర్ణయం తీసుకుంటామని […]Read More
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయడి నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కట్టింది.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నేతృత్వంలోని వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్యాలెస్లు నిర్మించుకున్నారని టీడీపీ ఎక్స్ వేదికగా విమర్శించింది. దీనికి వైసీపీ Xలో రివర్స్ కౌంటరిచ్చింది. ‘రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.1,000కి లీజుకి తీసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కట్టుకున్న పూరి గుడిసె ఇదే! […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో భాగంగా గుంటూరు కలెక్టర్ గా S. నాగలక్ష్మి, అల్లూరి-దినేశ్ కుమార్, కాకినాడ-షణ్మోహన్, ఏలూరు-వెట్రి సెల్వి, తూ.గో-P.ప్రశాంతి, విజయనగరం-బి.ఆర్. అంబేడ్కర్ లను నియమించింది. ఆతర్వాత ప.గో-C.నాగరాణి, చిత్తూరు-సుమిత్ కుమార్, ఎన్టీఆర్ -సృజన, ప్రకాశం-తమీమ్, కర్నూలు కలెక్టర్గా రంజిత్ బాషాను నియమించింది. విశాఖ, బాపట్ల జిల్లాల కలెక్టర్లుగా ఆయా జిల్లాల జేసీలకు అదనపు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.Read More
ఏపీ మాజీ మంత్రి..వైసీపీ సీనియర్ నేత కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు వాలంటీర్లను బలవంతంగా బెదిరించి రాజీనామా చేయించారని మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు పిర్యాదు చేశారు వాలంటీర్లు. ఎన్నికల సమయంలో తమను వేధించి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ మాజీ వాలంటీర్లు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు నేతలపై […]Read More
ఏపీ మాజీ మంత్రి..మాజీ ఎంపీ..కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సంచలన ప్రకటన చేశారు.. ఈరోజు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను పవన్, జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ‘ఇలా చేయడం కంటే మమ్మల్ని చంపించండి. మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని. చేతకానోడిని. కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు జనసేనాని..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి .. కాబట్టి కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలి. […]Read More