జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతిపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు..అసెంబ్లీ సమావేశాల్లో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత వైసీలీ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగింది.. మేం అధికారంలోకి రాగానే ప్రత్యేక దృష్టి పెట్టాము.. ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ డైరెక్టరే అవినీతికి పాల్పడ్డాడు.. అందుకే మేం అధికారంలోకి రాగానే అతడిని పక్కన పెట్టాము.. సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్లో […]Read More
Tags :andhrapradesh assembly budget meetings
తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. మహిళా సాధికారతతోనే స్థిరమైన అభివృద్ధి. మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీఎంగా పనిచేశారు. ఇచ్చిన వాటాపై కోర్టుకు కూడా వెళ్లారు.తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్. స్త్రీశక్తి రుణాలు వంటివి అమలు చేస్తున్నాము. కోటీ 16 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. వచ్చే ఏడాది డ్వాక్రా సంఘాలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తాం. ఏడాదిలో […]Read More
మంగళగిరి మార్చి 7 (సింగిడి) మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు పీవీ సూర్యనారాయణ రాజు ఉచిత బస్సు ప్రయాణం గురించి రాష్ట్రంలోని మహిళలు ఎదురు చూస్తున్నారు అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి సంధ్యారాణి స్పందిస్తూ ఉచిత బస్సు ప్రయాణం కేవలం జిల్లాల వరకే పరిమితమని […]Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో డీఎస్సీపై సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ గుర్తు చేశారు.మళ్లీ తిరిగి ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ జరుగుతుందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో వర్గీకరణపై […]Read More
ఏపీలో రాబోయే ఐదేండ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ అధినేత.. సీఎం నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ పూర్తి చేశాము.. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అటు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి త్వరలోనే అందిస్తామన్నారు. తాము అధికారంలోకి రాగానే 203 అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామని చంద్రబాబు అన్నారు. […]Read More
ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక.. అరవై రెండు శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలను.. రైతులతో పాటు అన్ని వర్గాలను మోసం చేసింది.తమ ప్రభుత్వం పెట్టుబడి సాయం పెంచిందని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. వడ్డీలేని రుణాలు,భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. విత్తనాలు ,సూక్ష్మ పోషకాలను రాయితీలపై అందిస్తామని మంత్రి వివరించారు.Read More