ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై పిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో టీచర్ల బదిలీలు విషయంలో ఒక్కో టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీ కి పిర్యాదు చేశారు. తప్పకుండ బొత్స సత్యనారాయణ ను […]Read More
Tags :Andhra Pradesh
ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన తండ్రి ఎర్రన్నాయుడిని ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘నాన్న గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తాను. వారి దీవెనలు ఎల్లప్పుడూ మాపై ఉంటాయి. నా కథకి నువ్వే హీరో నాన్న. పై నుండి నన్ను ఎప్పుడూ మీరు చూస్తుంటారని నాకు తెలుసు’ అని ఓ వీడియోను తన Xలో షేర్ చేశారు. కాగా, తండ్రి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహాన్ నాయుడు వరుసగా […]Read More
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు వైసీపీ నేతలపై..వారి ఇండ్లపై దాడులకు దిగుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలో రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండటంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వినలేదు. సుత్తెతో పగలగొట్టి నేలమట్టం చేశాయి. రెండేళ్ల కిందట ఈ ఫ్లైఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, భరత్ శంకుస్థాపన చేశారు. రూ.56.13 కోట్లతో చేపట్టిన పనులు కూడా […]Read More
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేశారు. ఇంకా ఆ పోస్టులోఒ అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత..మాజీ మంత్రి కోడాలి నాని ఇంటిపై కోడి గుడ్లతో దాడికి తెలుగు తమ్ముళ్లు.అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన శ్రేణులు రాష్ట్రంలోని గుడివాడలోని కోడాలి నాని ఇంటి వద్ద హల్ చల్ చేశారు. మాజీమంత్రి కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసురుతూ ‘దమ్ముంటే బయటకి రా’ అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ‘పోలీసులు లేకపోతే నీది కుక్క బతుకు. బయటకు […]Read More
ఏపీలో ఈరోజు విడుదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఘోర ఓటమిని కట్టబెట్టడంపై వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా రు. గత ఐదేండ్లలో తమ ప్రభుత్వం తరపున అమ్మఒడి డబ్బులు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినా, అవ్వాతాతలకు ఇంటివద్దకే పెన్షన్ పంపినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కోటి మందికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వారు ఆప్యాయత చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల […]Read More
ఏపీలో ఈ రోజు విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో టీడీపీపార్టీకి చెందిన సీనియర్ నేతలంతా దుమ్ములేపారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నుండి పోటికి దిగిన ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు 32,795 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.. మొత్తం 1,09,885 ఓట్లు పుల్లారావు కు నమోదయ్యాయి.మరోవైపు వినుకొండ నుండి బరిలోకి దిగిన మరో సీనియర్ నేత జీవీ ఆంజనేయులుకి 1,29,813 ఓట్లు పోలయ్యాయి.. మొత్తం అంజనేయులుకు 29,683 మెజార్టీ దక్కింది. గురజాల నుండి బరిలోకి దిగిన యరపతినేని […]Read More
ఈరోజు విడుదలైన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈరోజు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి? ఎలా సరిదిద్దుకోవాలి? ప్రజలను నచ్చని పనులు ఏం చేశాం? అనేది సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More
పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసేవాళ్లనే ఓటర్లు ఓడించే రోజులు ఇవి. అలాంటిది పదవుల్లో ఉన్నామనో.. అధికారంలో ఉన్నామనో.. లేదా తాము మంత్రులమనో విర్రవీగుతూ బూతుల పురాణం చదివితే టైం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారనడానికి ఏపీలో తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల సంఘటనలను చూస్తే ఆర్ధమవుతుంది. గత ఐదేండ్లలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, అంబటి రాంబాబు,సీదిరి అప్పలరాజు,జోగి రమేష్ లతో పాటు అనిల్ […]Read More
ఈరోజు విడుదలవుతున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి 162స్థానాల్లో ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్తుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఖాయమైనట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. జూన్ తొమ్మిదో తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది.Read More