Tags :Andhra Pradesh Assembly

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

టీడీపీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ..!

తెలుగుదేశం పార్టీ తెలుగింటి ఆడపడుచుల పార్టీ. మహిళా సాధికారతతోనే స్థిరమైన అభివృద్ధి. మహిళలను దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు. తల్లికి, చెల్లికి వాటా ఇవ్వని వ్యక్తి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీఎంగా పనిచేశారు. ఇచ్చిన వాటాపై కోర్టుకు కూడా వెళ్లారు.తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌, ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌. స్త్రీశక్తి రుణాలు వంటివి అమలు చేస్తున్నాము. కోటీ 16 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. వచ్చే ఏడాది డ్వాక్రా సంఘాలకు 65వేల కోట్ల రుణాలు ఇస్తాం. ఏడాదిలో […]Read More

Andhra Pradesh Slider

టీడీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి చాలా పెద్ద మనసును చాటుకున్నారు.. ఈ నిర్ణయంలో భాగంగా ఎన్నికలకు ముందు తాను ప్రచారానికి వినియోగించిన సొంత కారును ఏకంగా శిరీషా దేవి అంబులెన్స్ గా మార్చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ” తనని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే నా కారును […]Read More