Tags :ambati rambabu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ కు అంబటి రాంబాబు కౌంటర్..!

పిఠాపురం జయకేతనం సభలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినము. అయిన ధైర్యంగా నిలబడి మళ్లీ ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వందకు వందశాతం స్ట్రైక్ రేటు సాధించినము. జనసేనను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వము అని అన్నారు. అలా వార్నింగ్ ఇచ్చినవాళ్ళు అసెంబ్లీ బయట ఉన్నారు. మాటలు పడినవాళ్ళు డిప్యూటీ సీఎంగా.. ఎమ్మెల్యేలుగా.. మంత్రులుగా అసెంబ్లీ లోపల ఉన్నారని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. పవన్ చేసిన ఈ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లోకేశ్ డిప్యూటీ సీఎం పదవికి ఆ బీజేపీ నేత అడ్డుపడుతున్నారా..?

ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి.. మంత్రి నారా లోకేష్ నాయుడుని ఉప ముఖ్యమంత్రి చేయాలని ఇంట బయట నుండి డిమాండ్ విన్పిస్తున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రిగా నారా లోకేష్ చేయని అవినీతి లేదు. ప్రతి శాఖలో వ్రేలు పెడుతున్నాడు. కమీషన్లలో నీకు ఇంత.. నాకు అంత […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కు అండగా ఎంపీ..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్య థియేటర్ దగ్గర పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా నెలకొన్న తొక్కిసలాట వ్యవహారంలో హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అన్యాయమని వైసీపీ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్తో పాటు పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, రేవంత్ను ఆయన ట్యాగ్ చేశారు. కాగా ‘పుష్ప2’ సినిమా విడుదలకు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కి ఆడబిడ్డల రక్షణ కంటే జగనే ముఖ్యమా…?

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవారం పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి చెందిన సరస్వతి పవర్ భూములను పరిశీలించడానికెళ్లారు. ఈ పర్యటనపై వైసీపీ మాజీ మంత్రి.. కీలక నేత అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై.. ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్న కానీ ఎప్పుడు స్పందించలేదు. కానీ మాజీ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాడు జగనన్న బాణం.. నేడు చంద్రన్న బాణం..!

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పరోక్షంగా విమర్శలు చేశారు. ‘నాడు జగనన్న వదిలిన బాణం! నేడు చంద్రన్న వదిలిన బాణం! విధి విచిత్రమైనది’ అని ఆయన ట్వీట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శిస్తూ షర్మిల మూడు పేజీల బహిరంగ లేఖ రాయడంతో ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కీలక నిర్ణయం

మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులుగా మాజీ మంత్రి షేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కైలే అనిల్ కుమార్ లను నియమిస్తున్నట్లు జగన్ ప్రకటించాడు. గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావు పేట పార్లమెంట్ […]Read More

Andhra Pradesh Slider

బాబు పై అంబటి రాంబాబు ఆగ్రహం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను నిండా ముంచడానికి మోసాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. హామీలు అమలు చేయలేక జగనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంపై ఇచ్చిన జీవో ను సవరించాలి…, ప్రతి తల్లికి అనే పదం తీసేసి ప్రతి విద్యార్థికి అని చేర్చాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ₹15,000 చొప్పున ఇవ్వాలన్నారు. హామీలు నెరవేర్చకపోతే […]Read More

Andhra Pradesh Slider

వైసీపీపై వైరల్ అవుతున్న సెటైర్లు

ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో  కనివినీ ఎరుగని రీతిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. ఎంతలా అంటే ఫ్యాన్ సునామీనే.. వైనాట్ 175 దగ్గర్నుంచి ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్న పరిస్థితి. కేవలం సింగిల్ డిజిట్‌లోనే అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకూ పట్టుమని పది మంది కూడా గెలవని దుస్థితి వైసీపీకి రావడం గమనార్హం. ఆఖరికి వైఎస్ జగన్ రెడ్డి కంచుకోటగా ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో కూడా కూటమి దెబ్బకు వైసీపీ […]Read More

Andhra Pradesh Slider

బూతుల మంత్రులకు గట్టి షాకిచ్చిన ఏపీ ఓటర్లు

పదవిలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి ఉంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేసేవాళ్లనే ఓటర్లు ఓడించే రోజులు ఇవి. అలాంటిది పదవుల్లో ఉన్నామనో.. అధికారంలో ఉన్నామనో.. లేదా తాము మంత్రులమనో విర్రవీగుతూ బూతుల పురాణం చదివితే టైం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారనడానికి ఏపీలో తాజాగా విడుదలైన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల సంఘటనలను చూస్తే ఆర్ధమవుతుంది. గత ఐదేండ్లలో మంత్రిగా పని చేసిన ఆర్కే రోజా, అంబటి రాంబాబు,సీదిరి అప్పలరాజు,జోగి రమేష్ లతో పాటు అనిల్ […]Read More