Tags :akkineni nagarjuna

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మోదీతో నాగార్జున భేటీ..!

ప్రధాని మోదీని టాలీవుడ్ హీరో నాగార్జున కుటుంబ సమేతంగా ఢిల్లీలో కలిశారు. పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నాగార్జునతో పాటు అమల, నాగ చైతన్య, శోభిత ధూళిపాళ, నాగసుశీల సహా ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరితో పాటు రచయిత, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కూడా ఉన్నారు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ అనే పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆవిష్కరించారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు

ANR అవార్డు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ వేడుకల్లో మెగాస్టార్ మాట్లాడుతూ “తనకు లెజెండరీ అవార్డు రావడంపై కొందరు హర్షించలేదని ఆయన అన్నారు. ‘ఆ అవార్డు వచ్చినప్పుడు ధన్యుడిగా భావించా. కానీ దాన్ని కొందరు హర్షించకపోవడంతో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. దాన్ని క్యాప్సుల్ బాక్సులో వేశాను.. ఎప్పుడైతే నాకు అర్హత వస్తుందో అప్పుడే తీసుకుంటానని నిర్ణయించుకున్నాను. ఇవాళ ANR అవార్డు రావడంతో ఇంట గెలిచాను. ఇప్పుడు లెజెండరీ అవార్డుకు అర్హుడిగా మారాను’ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సినిమాలే వద్దనుకున్నాను

ఎంతో ఘనంగా జరిగిన ANR నేషనల్ అవార్డ్ వేడుకల్లో సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని మన్మధుడు..స్టార్ సీనియర్ అగ్రనటుడు నాగార్జున పంచుకున్నారు. నాగ్ మాట్లాడుతూ’1985లో నేను సినిమాల్లోకి వద్దామనుకునే సమయంలో మెగాస్టార్  చిరంజీవి మా అన్నపూర్ణ స్టూడియోలోనే ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. మా నాన్న నన్ను పిలిచి వెళ్లి డాన్స్ ఎలా చేస్తున్నారో చూడమన్నారు. అక్కడకి  వెళ్లి చిరంజీవి డాన్స్ చూశాక ఆ గ్రేస్, కరిష్మా చూశాక ఈయనలాగా మనం డాన్స్ చేయగలుగుతామా..?.. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నాగార్జున కు పరువు లేదా…?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,యువహీరో.. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య, మాజీ కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత లపై అసత్య ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం చేకూరేలా వ్యాఖ్యానించారు మంత్రి కొండా సురేఖ.. దీంతో ఆమె పై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు గురించి సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ ” అసలు పరువే లేని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి కొండా సురేఖ కు షాక్

వివాదస్పద వ్యాఖ్యలతో సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన మంత్రి కొండా సురేఖ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వివాదస్పద వ్యాఖ్యలతో తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారనే నెపంతో అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో పరువు నష్ట దావా కేసు వేశారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖ కు బిగ్ షాకిచ్చారు. తనపై వివాదస్పద ఆధారాల్లేని వ్యాఖ్యలు చేసి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి సురేఖ పై చర్యలు తప్పవు -కాంగ్రెస్ నేత

వివాదస్పద వ్యాఖ్యలతో ఇంట బయట తీవ్ర విమర్శలను ఎదుర్కుంటూన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పై చర్యలు ఉంటాయని కాంగ్రెస్ కు చెందిన జాతీయ అధికార ప్రతినిధి శ్యామ్ ప్రసాద్ మేకా తెలిపారు. ప్రముఖ జాతీయ మీడియా ఛానెల్ నిర్వహించిన ఓ డిబేట్ కార్యక్రమంలో శ్యామ్ ప్రసాద్ మేకా పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” సమంత, అక్కినేని కుటుంబం గురించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సదరు మంత్రిపై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కొండా సురేఖ వ్యాఖ్యలపై మహిళా కమీషన్ ఎక్కడా…?

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో దేశమంతా ఉలిక్కిపడింది. సినీ రాజకీయ వర్గాలతో సంబంధం లేకుండా సామాన్యుల నుండి సెలబ్రేటీల వరకు అందరూ ముక్తకంఠంతో ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలి. తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన నేతలు ఏ చిన్న మాట అన్న కానీ ఒంటికాలిపై లేచే తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ కొండా సురేఖ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొండా సురేఖ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆధిష్టానం సీరియస్ -చర్యలు తప్పావా..?

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. ఇంట బయట ఆమెపై తీవ్య అగ్రహా జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.. సోషల్ మీడియా వేదికగా #FilmIndustryWillNotTolerate , #KondaSurekha యాష్ ట్యాగ్స్ తో మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సురేఖ తీరుపై ఆ పార్టీ జాతీయ నాయకత్వం తీవ్ర అగ్రహాం వ్యక్తం చేసినట్లు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొండా సురేఖ వివాదంపై టీపీసీసీ స్పందన

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంత,హీరోలు అక్కినేని నాగార్జున,నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న సంగతి తెల్సిందే.. ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు..ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ “మాజీ మంత్రి కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని  తెలిపారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపై […]Read More

Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖకు అక్కినేని కుటుంబం లీగల్ నోటీసులు

తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని  నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని  నాగార్జున స్పష్టం చేశారు.Read More