Tags :airtel

National Slider Technology Top News Of Today

Airtel కి బిగ్ షాక్

ప్రముఖ ప్రైవేట్ టెలికం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. 2017లో ఎయిర్టెల్ కంపెనీ సరైన ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే డూప్లికేట్ సిమ్ లను జారీ చేసింది. దీంతో ఆర్మీ జవాన్ తన SBI అకౌంట్ నుంచి రూ.2.87 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించి, ఏడేళ్లుగా పోరాడి విజయం సాధించారు. బాధితుడికి 4% వడ్డీతో ₹2.87లక్షలు, రూ.1.15 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదార్ల కోర్టు ఆదేశించింది.Read More