Tags :accident

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

హౌరా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..!

హౌరా ఎక్స్ ప్రెస్ కు ఘోరా ప్రమాదం తప్పింది..! తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ వద్ద హౌరా ఎక్అస్డ ప్రెస్ ప్రయాణిస్తున్న సమయంలో వయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు విరిగింది. దీన్ని గమనించిన సునీల్ అనే వ్యక్తి రెడ్ క్లాత్ లోకోపైలట్ ను అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ హౌరా రైలును ఆపేశారు. అనంతరం సంబధితాధికారులు ఆట్రాక్ మరమ్మతులు చేపట్టడంతో సుమారు గంటపాటు ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయిRead More

Breaking News Telangana Top News Of Today

చెన్నారావుపేటలో కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా.

చెన్నారావు పేటలో కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడింది..ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది..పలువురికి గాయాలు అయ్యాయి. జీడిగడ్డతండా నుండి నర్సంపేట(మం) ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

వారికి శుభవార్త – ఇక నుండి రూ.25000

ప్రతి రోజూ నిత్యం మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలను చూస్తున్నాము.. వార్తలను వింటున్నాము. ఆ ప్రమాదాల్లో చాలా మంది కన్నుమూస్తున్నారు కూడా.. తాజాగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లోనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చేవారికి రివార్డును కేంద్రం పెంచనున్నది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే రూ ఐదు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నేషనల్ క్రష్ “రష్మీకా మందన్నా” కి ప్రమాదం

నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న దేవత.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన హాట్ బ్యూటీ.. ఒకవైపు అందంతో మరోవైపు అభినయంతో సినిమా ప్రేక్షక దేవుళ్ల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్. అలాంటి స్టార్ హీరోయిన్ రష్మీకా గత నెలరోజులుగా యాక్టివ్ లేరు. ఎక్కడ కూడా చిన్న అప్డేట్ లేదు. పుష్ప – 2 అప్డేట్ తప్పా ఈ ముద్దుగుమ్మ గురించి ఎక్కడ కూడా చిన్న వార్త లేదు. […]Read More

Breaking News National Slider

పట్టాలు తప్పిన సబర్మతీ ఎక్స్ ప్రెస్

యూపీలోని వారణాసి- అహ్మదాబాద్ ల మధ్య నడిచే సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు ఈ రోజు తెల్లారుజామున పట్టాలు తప్పిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఇరవై బోగీలు ఈ రైలుకు సంబంధించి ట్రాక్ పై నుండి బయటకు వచ్చాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమి కాలేదు. రైలు పట్టాలపై బండరాయి కారణంగానే రైలు ట్రాక్ నుండి బయటకు వచ్చినట్లు ఆర్ఫీఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సిబ్బంది యుద్ధప్రాతిపదికన […]Read More

Crime News Slider Telangana

బైకును ఢీకొట్టిన లారీ

ఖమ్మం జిల్లాలో బైకును ఢీకొట్టిన లారీ సంఘటనలో ముగ్గురు అక్కడక్కడే ప్రాణాలు వదిలారు.. వివరాలకు వెళ్తే బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడక్కడే మృతి చెందారు.వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం గ్రామం వద్ద చోటు చేసుకుంది.Read More

Crime News Slider Telangana

కరీంనగర్ లో బస్సు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ మండలంలోని శాత్రాజ్ పల్లిలో వేడుకలకు  సత్తెవ్వ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు హాజరైంది.. ఈ వేడుకలు అనంతరం  తిరిగి ఇంటికి వెళ్తుండగా కొత్తపల్లి సమీపంలోని వెలిచాల క్రాసింగ్ వద్ద ఒక్కసారిగా వేగంగా దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.Read More