Tags :Aag

Andhra Pradesh Slider

జగన్ పై పెద్ద కుట్ర

మాజీ ముఖ్యమంత్రి…. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కేసు పెట్టడానికి పెద్ద కుట్ర లో భాగంగానే ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు తన వ్యక్తిగత కక్షతోనే కేసు పెట్టారని మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు . ఏదైనా ఒక కేసులో 77 రోజుల తర్వాత ఇచ్చిన సాక్ష్యం చెల్లదని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చెప్పింది. మరి మూడేళ్ల తర్వాత కేసు ఎలా నమోదు చేస్తారు? అని అయన ప్రశ్నించారు… ఎమ్మెల్యే […]Read More