Breaking News Business Slider Technology Top News Of Today

ట్విట్టర్ (X)ను అమ్మేసిన ఎలన్ మస్క్..!

ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ (X)గురించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రముఖ సామాజిక మాధ్యమం అయిన ‘ఎక్స్’ను విక్రయించినట్లు ఆయన ప్రకటించారు. అయితే, అది మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ అంకుర సంస్థ ‘ఎక్స్ఐ’ కే విక్రయించారు. ఈమేరకు మస్క్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. 33 బిలియన్ డాలర్లకు ఎక్స్ను అమ్మివేసినట్లు మస్క్ ప్రకటించారు. తాజాగా ఎక్స్ప్రెఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా నిర్ధరించారు. ఎక్స్ఐ అధునాత ఏఐ సామర్థ్యాన్ని, ఎక్స్కు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో ఆగని జర్నలిస్టుల అక్రమ అరెస్టులు

గతంలో పెద్ద వంగర పోలీస్ స్టేషన్లో బయట వ్యక్తులతో కలిసి మందు పార్టీ చేసుకుంటున్న పోలీసుల గుట్టును బయటపెట్టిన పెద్ద వంగర మండలం నమస్తే తెలంగాణ రిపోర్టర్ కొండ సతీష్ ను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా సతీష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పోలీసుల గుట్టు రట్టు చేసినందుకే పగబట్టారు. అంతేకాకుండా ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నoదుకే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సీఎం రేవంత్ పొగడ్తల వర్షం..!

శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ని అసెంబ్లీ లోని సీఎం చాంబర్ లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కలిసి నియోజకవర్గంలో ఉన్న పలు సమస్య లపై వివరించారు. దుబ్బాక వెనుకబడి ఉంది.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కాలువలు పూర్తికాలేదు. కాలువల నిర్మాణానికి రూ.200 కోట్ల నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం “నీవు వివాదాలకు పోవు.. […]Read More

Breaking News International Slider Top News Of Today

మయన్మార్లో సహాయక చర్యలు

మయన్మార్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. భారీ భూకంపం ధాటికి మయన్మార్, థాయ్లాండ్లో 700కి మృతుల సంఖ్య పెరిగింది.. భారీ భూకంపాలకు రెండు దేశాల్లో మృత్యుఘోష నెలకొన్నది.. మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉండొచ్చని అమెరికా సంస్థలు అంచనా వేస్తున్నాయి.. మయన్మార్లో ధ్వంసమైన సగాయింగ్ బ్రిడ్జ్.. రెండు దేశాల్లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నయి.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.. మయన్మార్కు సహాయక బృందాలను రష్యా, చైనా దేశాలు పంపాయి.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు గురించి సిట్ ముందుకు ఆరో నిందితుడిగా ఉన్న శ్రవణ్రావు హజరయ్యారు.. ఈ రోజు ఉదయం11గంటలకు విచారణకు హాజరైన శ్రవణ్రావు అధికారులు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈరోజు ఉదయమే శ్రవణ్ విచారణకు వస్తారని పోలీసులకు ఆయన కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.. రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో కీలకంగా శ్రవణ్రావు ఉన్నారు.. ఈ నెల […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడులతో సహా పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..దాదాపు నలబై ఏండ్లుగా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అజ్ఞాతంలోకి మాజీ మంత్రి కాకాణి

ఏపీలోని తాటివర్తిలోని రుస్తుం మైన్స్ లో అక్రమ మైనింగ్ కు సహకరించారని వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఆరోపణలు ఉన్న సంగతి తెల్సిందే. దీంతో మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు…. కాకాణి బెయిల్ పిటిషన్ పై విచారణ మంగళవారినికి వాయిదా పడింది…. వరుస సెలవులు రావడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించిన మాజీ మంత్రి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అబ్బాయికి బాబాయి బర్త్ డే విషెష్..!

వెండి తెరపై కథానాయకుడిగా తనదైన శైలిని ఆవిష్కరిస్తున్న రామ్ చరణ్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రామ్ చరణ్ కు మరిన్ని విజయాలు, ఆనందోత్సాహాలు ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తొలి చిత్రం నుంచీ ప్రతి అడుగులో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు… ఎప్పటికప్పుడు నవ్యరీతిలో పాత్రలను ఎంచుకొంటున్నారు. మరో వైపు రామ్ చరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనలోని సామాజిక బాధ్యతను తెలియచేస్తున్నాయి. నటనలో విభిన్న శైలి చూపడం, పెద్దలపట్ల గౌరవ భావన, ఆధ్యాత్మిక చింతన, సమాజం పట్ల […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ..!

కేంద్ర మంత్రి…. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మతలపెట్టిన ప్రభుత్వ భూముల అమ్మకాన్ని ఆపేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. రాజధాని మహానగరం హైద్రాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని ఆదేశించారు.ఆర్థిక వనరుల పేరిట పర్యావరణాన్ని నాశనం చేయవద్దు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల ప్రభుత్వ […]Read More