Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి బిగ్ షాక్

వైఎస్సార్సీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు.. ఎమ్మెల్సీలు .. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీ చైర్ పర్షన్ ఘంటా పద్మశ్రీ, ఆమె భర్త ఘంటా ప్రసాదరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తమ వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు వైసీపీ చీఫ్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కరెంటు బిల్లులపై శుభవార్త

ఏపీలోని వరద బాధిత ప్రాంతాల వారీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి విద్యుత్ బిల్లులను రికవరీ ను వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఎలక్ట్రీషియన్ ,ప్లంబర్ అవసరం.. లబ్ధిదారుల అవసరాల రీత్యా అధిక ధరలను వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటాము.. అవసరం అనుకుంటే వారికి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

SBI ఉద్యోగుల ఔదార్యం

తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి, రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు. సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అపదల్లో ఫిష్ వెంకట్ – ఆదుకున్న నిర్మాత

ఫిష్ వెంకట్ అనగానే మాస్ సినిమాల్లో సైతం కామెడీ పంచే విలన్.. కమెడియన్. కొన్నాళ్ల క్రితం వరకు ఫిష్ వెంకట్ లేకుండా ఇటు మాస్ సినిమాలు కానీ అటు కామెడీ సినిమాలు రావంటనే అతని పాత్రకు ఉన్న డిమాండ్ ను మనం ఆర్ధం చేస్కోవచ్చు. అలాంటి నటుడైన ఫిష్ వెంకట్ అనారోగ్యానికి గురై.. రెండు కిడ్నీలు పాడై.. తన కాళ్లకు ఇన్ ఫెక్షన్ వచ్చి లేవలేని స్థితిలో ఉన్నాడని ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వూలో వెలుగులోకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో కొలువు జాతర

తెలంగాణ రాష్ట్రంలో మరో 6,000 ప్రభుత్వ కొలువులను భర్తీ చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు.. ఈరోజు రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా భట్టీ విక్రమార్క హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యవస్థకు తమ ప్రభుత్వం ఎక్కువగా నిధులు కేటాయించింది.. గత పడేండ్లలో ఒక్క డీఎస్సీ లేదు.. ఒక్క టీచర్ కొలువు భర్తీ లేదు.. కానీ మేము వచ్చిన మూడు నెలల్లోనే పదకొండు వేల […]Read More

Breaking News Editorial Movies Slider

తెలుగువారికి ఆపత్కాలం… జాడ లేని హీరోయిన్లు

సినిమా అంటే యావత్ ఇండియాలోనే తెలుగు ప్రేక్షకాభిమానులు ఎక్కువగా పడిచస్తారు(వారి భాషలో). తమ అభిమాన హీరో సినిమా విడుదల అంటే ఆ రోజు ఎన్ని పనులు ఉన్న. ప్రపంచం అంత తలకిందులైన సరే ఫస్ట్ డే .. బెనిఫిట్ షో నుండి ఆరోజు మొత్తం షో లన్నీ చూస్తారు. తమ అభిమాన హీరోలకు కటౌట్ల దగ్గర నుండి పాలాభిషేకాల వరకు అన్ని పనులు పద్ధతిగా చేస్తారు. సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆ చిత్రం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా…?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచార హత్య యత్నంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిజిటల్ హెడ్ గా పని చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు.. తెలంగాణ వాది కొణతం దిలీప్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. ఎఫ్ఐఆర్ నమోదు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

చంద్రబాబుకు తప్పిన ఘోర ప్రమాదం

ఏపీ ముఖ్యమంత్రి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మధురానగర్ వద్ద బుడమేరును పరిశీలించేందుకు కాలినడకన రైల్వే ట్రాక్ పై వంతెన దగ్గరకు నడిచి వెళ్లారు. ఆయన నడుస్తుండగానే ఓ రైలు బాబుకు ఎదురుగా వచ్చింది. రైలు తగలకుండా ఆయన పక్కకు నిలబడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. బాబుకు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరో వరుణ్ తేజ్ రూ.15లక్షలు విరాళం

ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో వరదలు భీభత్సం సృష్టించిన సంగతి తెల్సిందే. ఏపీలోని విజయవాడతో సహా తెలంగాణలో ఖమ్మం తదితర ప్రాంతాలు భారీ వర్షాలు.. వరదలతో తీవ్ర నష్టం చేకూరింది. దీంతో సినీ రాజకీయ ప్రముఖులు ముందుకోచ్చి తమవంతు సాయం ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు. రామ్ చరణ్ తేజ్ కోటి రూపాయలు.. పవన్ కళ్యాణ్ ఆరు కోట్లు,ప్రభాస్ రెండు కోట్లు,మహేష్ బాబు కోటి రూపాయలు,అల్లు అర్జున్ కోటి రూపాయలు ,హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షలు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొణతం దిలీప్ అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో సర్కార్ డిజిటల్ హెడ్ గా పనిచేసిన కొణతం దిలీప్ ను హైదరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ లో జరిగిన ఆదివాసీ మహిళపై అత్యాచార హత్య సంఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దిలీప్ కొణతం ను అరెస్టు చేసినట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి […]Read More