Breaking News Slider Technology Top News Of Today

IPhone ప్రియులకు శుభవార్త

ఐఫోన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.అలాంటి ప్రియులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్.. ఈ నెల సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సోను సూద్ దేవుడంటూ కితాబు

సోను సూద్ ఎవరికీ ఆపదంటే అక్కడ ప్రత్యేక్షమై వారికీ అండగా ఉండే రియల్ హీరో. ట్విట్టర్ అయిన ఫోన్ కాల్ అయిన మాద్యమం ఏదైనా సరే సమస్య గురించి తనదాక వస్తే ఆ సమస్యను తీర్చేదాకా పట్టు వదలడు. అలాంటి సోను సూద్ ఏపీ తెలంగాణ వరద బాధితులకు అండగా ఉంటానని మూడు రోజుల కిందట ప్రకటించాడు.. ప్రకటించిన మూడు రోజుల తర్వాత ఈ రోజు ఏపీలో విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చాపలు పంపిణీ  చేశారు సోను […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మంత్రి నిమ్మల రామానాయుడు పై ప్రశంసల వెల్లువ

ఏపీ జలవనరుల శాఖ మంత్రి..పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.. గత వారం రోజులుగా వరదలతో.. వర్షాలతో విజయవాడ ఎంతగా అతలాకుతలం అయిందో మనకు తెల్సిందే.. బుడమేరు వాగు వల్లనే ఈ విపత్తు అని అందరూ అంటున్నారు.. ఈ నేపథ్యంలో ఆ వాగు మూడు చోట్ల గండి కీ గురైంది.. దీంతో జలవనరులశాఖ మంత్రి నిమ్మల విజయవాడను ముంచేసిన బుడమేరు వాగు గండ్లను పూడ్చేందుకు గత 6 రోజులుగా గట్టుపైనే ఉన్నారు. ఎంత […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

పలువురు ఐపీఎస్‌లు బదిలీ

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి.. హైదరాబాద్‌ సీపీగా సీవీ ఆనంద్ నియామకమయ్యారు. ఇయనకు ముందు సందీప్ శాండిల్య, కొత్తకోట శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహించారు… హైదరాబాద్‌ సీపీగా ఉన్న ఐపీఎస్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి మరోసారి బదిలీ అయ్యారు.. ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్.. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి.. పోలీస్ పర్సనల్ అడిషనల్ డీజీగా మహేష్ భగవత్‌కు అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పజెప్పింది. మరోవైపు సీవీ ఆనంద్ 2021 డిసెంబర్ 25 నుండి 2023 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావించినందునే ఉత్సవ కమిటీలను ఆహ్వానించి వారి విజ్ఞప్తి మేరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఖైరతాబాద్ లో కొలువైన శ్రీ సప్తముఖ మహాశక్తి విశిష్ట గణపతిని సందర్శించి ముఖ్యమంత్రి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకుల ఆశీర్వచనం తీసుకున్నారు.ఏడు దశాబ్దాలుగా భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. స్వర్గీయ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

“దేవర” నుండి క్రేజీ అప్డేట్

కొరటాల శివ దర్శకత్వంలో హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కల్సి నిర్మిస్తున్న తాజా చిత్రం “దేవర”. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ,అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుండి విడుదలైన పాటలు ఇప్పటికే రికార్డుల మోత మ్రోగిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు శివ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్కను ఫోన్ లో తిట్టిన వ్యక్తి అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) కు ఓ వ్యక్తి కాల్ చేసి అసభ్య పదజాలంతో దూషించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ నెల నాలుగో తారీఖున గుర్తు తెలియని ఓ వ్యక్తి ఓ నంబరు నుండి మంత్రి సీతక్కకి కాల్ చేశాడు. మంత్రి సీతక్కకు మూడు సార్లు కాల్ చేసి అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా చాలా ఇబ్బందికరంగా మాట్లాడాడు. దీంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు మంత్రి సిబ్బంది. మంత్రి కారు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు

క్రికెట్ పుట్టి 147ఏండ్లవుతుంది. ఈ ఆట బ్రిటీష్ వాళ్లు మొదలెట్టారు అనే నానుడి ఉంది. దాదాపు 147ఏండ్ల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే తొలి ఏడు టెస్ట్ సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచుల్లో ఈ ఫీట్ ను ఒలిపోప్ సాధించాడు. పోప్ కి ఇది 49వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అయితే […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

గణేశుడ్ని పూజించే పత్రిలు ఎన్నో తెలుసా..?

వినాయక చవితి రోజున గణపతిని మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రిలతో పూజిస్తారు. మాచీ పత్రి (మాచిపత్రి), బృహతీ (ములక), బిల్వ (మారేడు), దూర్వ (గరిక), దత్తూర (ఉమ్మెత్త),బదరీ(రేగు),అపామార్గ(ఉత్తరేణీ) , తులసీ, చూత (మామిడి). కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (శంఖపుష్పం), దాడిమీ( దానిమ్మ), దేవదారు, మరువక (ధవనం ,మరువం), సింధువార (వావిలి), జాజి (జాజిమల్లి), గండకీ పత్రం (కామంచి), శమీ (జమ్మి),అశ్వత్థ(రావి), అర్జున (తెల్ల మద్ది), అర్క (జిల్లేడు) లాంటి ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారు.Read More

Bhakti Breaking News Slider Top News Of Today

గణేషుడి రూపాలు ఎన్ని..?

విఘ్నేశ్వరుడు మొత్తం ముప్పై రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. వీటిలో పదహారు ప్రధాన రూపాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అవి ఏంటంటే..?. బాలగణపతి,తరుణ గణపతి,భక్త గణపతి,వీర గణపతి,శక్తి గణపతి,ద్విజ గణపతి,సిద్ధి గణపతి,ఉచ్చిష్ట గణపతి,విష్ణుగణపతి, క్షిప్త గణపతి,హేరంభ గణపతి, లక్ష్మీ గణపతి,మహాగణపతి, విజయ గణపతి, రుత్య గణపతి,ఊర్ధ్వ గణపతి లను ప్రాధాన్యతగా చూస్తారు. గణపతుడికి పేరుకో ఆర్ధం ఉంది.. లంబోధరుడుకి అనేక పేర్లున్నాయి.. ప్రతి పేరుకు ఓ ఆర్ధం ఉంటుంది. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాము. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నాలను […]Read More