Breaking News Hyderabad Slider Top News Of Today

TDP Ex Mp మురళి మోహాన్ కు హైడ్రా నోటీసులు

ప్రముఖ తెలుగు సినిమా నటుడు.. టీడీపీ మాజీ ఎంపీ మురళి మోహాన్ కు హైడ్రా నోటీసులు జారీ చేసింది. మురళి మోహాన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ లోని రంగలాల్ కుంట FTl,బఫర్ జోన్ పరిధిలో మురళి మోహాన్ నిర్మించిన నిర్మాణాలు అక్రమంగా కట్టారు.. పదిహేను రోజుల్లో కూల్చి వేయాలి.. లేకపోతే తామే కూల్చివేస్తామని నోటీసులు జారీ చేసింది. ఈనోటీసులపై నటుడు మురళి మోహాన్ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేన లో “ఆమెదే” వన్ మ్యాన్ షో

జనసేన అంటే ముందుగా గుర్తుకోచ్చేది ఆ పార్టీ చీఫ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మంత్రి నాదేండ్ల మనోహార్… ఆ తర్వాత నాగబాబు … ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేలు అని.. కానీ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో జనసేన గెలుపొందిన ఏకైక మహిళ సీటు నెలిమర్ల. నెలిమర్ల స్థానం టీడీపీ అడిగిన కానీ మిత్రపక్షం ధర్మాన్ని అనుసరించి ఆ స్థానాన్ని జనసేన పార్టీకి అప్పజెప్పారు ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. నెలిమర్ల […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబుకు తలనొప్పిగా మారిన TDP MLA

ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

నిలబడి నీళ్ళు తాగోద్దా…?

ఉరుకుంటూ పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగోచ్చు అని పెద్దలు ఓ సామెత చెబుతుంటారు. అయితే నిలబడి నీళ్ళు తాగోద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీళ్లు ఎంత ఎక్కువగా తాగితే మనిషి అంత ఆరోగ్యంగా ఉంటారు. అయితే నిలబడి కంటే కూర్చోని నీళ్లు తాగితే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు. నిలబడి నీళ్ళు తాగడం వల్ల నీళ్లు ప్రత్యేక్షంగా డైరెక్టుగా పొట్టబాగంలోకి చేరుతుంది. దీంతో పొట్టపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలా నిలబడి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మంత్రి అనిత ఆదేశం..?

ఏపీ హోం మంత్రి అనిత తాడేపల్లిలోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యాలయంలో నీటి ప్రవాహంపై సంబంధితాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అనిత మాట్లాడుతూ ” విజయవాడలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవ్వాలి. వరదల వల్ల వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిక్షణం చూస్కోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఎప్పటికప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

MLA , MP కావాలంటే కోట్లు కుమ్మరించాలి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయాలన్నీ డబ్బులతోనే నడుస్తున్నాయి.. డబ్బులు లేకుంటే రాజకీయాలు చేయలేము.. ఎమ్మెల్యే.. ఎంపీలు కావాలంటే కోట్లు కుమ్మరించాల్సిందే అని అధికార కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ ” సంగారెడ్డి ఎమ్మెల్యే సీటు జనరల్ స్థానం.. అక్కడ గెలవాలంటే మినిమమ్ యాబై కోట్లు ఖర్చు పెట్టాలి. పఠాన్ చెరు కు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

రేణూ దేశాయ్ కు కోపం వచ్చింది..!

సీనియర్ నటి రేణూ దేశాయ్ కు కోపం వచ్చింది. విశ్వనటుడు కమల్ హసన్ హీరోగా..సముద్రఖని, సిద్ధార్థ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇండియన్ – 2 . ఇటీవల విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ అయింది. దీని గురించి నటి రేణూ దేశాయ్ మాట్లాడుతూ ” ఇండియన్ – 2 మూవీ ఫ్లాప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలన్నీ ఇలాగే ఫ్లాప్ అవ్వాలి అని కోరుకుంటున్నట్లు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అనితక్కా … ఏంది నీ తిక్క..?

ఏపీలో గణేష్ మండపాలకు అనుమతుల కోసం కూటమి ప్రభుత్వం ఇటీవల సింగిల్ విండో విధానాన్ని తీసుకోచ్చిన సంగతి విధితమే. అయితే మైక్ పర్మిషన్ కు ,గణేష్ విగ్రహాం ఎత్తును బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుంది అని హోం మంత్రి అనిత చెప్పడం ఎంతగా వివాదస్పదమైందో మనం చూశాము . మైక్ పర్మిషన్ కోసం రోజుకి రూ.100, ఎకో ప్రెండ్లీ విగ్రహాం ఎత్తు 3-6 అడుగులుంటే రూ.350, ఆరు అడుగులకు పైన ఉంటే రోజుకి రూ.700లు కట్టాలని ఆమె […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రహేజా గ్రూప్ భారీ విరాళం

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా  కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు. వరద బాధితులకు అండగా నిలబడటం కోసం చేసే సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి  కృతజ్ఞతలు తెలిపారు.Read More