Breaking News Slider Telangana Top News Of Today

MLA వేముల వీరేశం టార్గెట్ అధికారులా..?.. నాయకులా..?

వేముల వీరేశం బీఆర్ఎస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత. ఎమ్మెల్యే.. 2018 ఎన్నికల్లో తన ఓటమి తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వరనే నెపంతో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలోకి మళ్లీ అడుగు పెట్టారు. అక్కడిదాక బాగానే ఉంది. ఇటీవల భువనగిరి జిల్లా ఇరిగేషన్,రెవిన్యూ శాఖ అధికారుల సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

తనదాక వస్తే గానీ తెలియలేదా రేవంతూ..?-ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని జర్నలిస్టులకు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్టులు రాజకీయ పార్టీ కార్యకర్తలుగా పని చేస్తున్నారు.. వాస్తవానికి వార్తలు రాయాల్సిన వారే కొంతమంది రాజకీయ నాయకులకు.. కొన్ని పార్టీలకు వమ్ము కాస్తున్నారు . ప్రజలకు ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా పని చేయాలి.. అంతే తప్పా కొన్ని రాజకీయ పార్టీల […]Read More

Breaking News Slider Telangana

వరద బాధితులకు అండగా కురుమ సంఘం

ఆకాల వర్షాల వల్ల తెలంగాణలో వరదలతో సర్వస్వం కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన కురుమ సంఘం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి తెలంగాణ కురుమ సంఘం తరఫున ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య , ఎగ్గె మల్లేశం , భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పది లక్షల రూపాయలు చెక్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జర్నలిస్టులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదివారం హైదరాబాద్ లో రవీంద్రభారతిలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కొంతమంది జర్నలిస్ట్‌లు రాజకీయ పార్టీలకు కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. జర్నలిస్ట్‌లు హద్దులు దాటి వ్యవహారించకూడదని వ్యాఖ్యానించారు… […]Read More

Breaking News Movies Slider

నటి రోహిణి సంచలన వ్యాఖ్యలు

జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్ట్‌ దేశవ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కమిటీ ఇచ్చిన నివేదికతో వేధింపులకు గురైన నటీనటులు ధైౖర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మీడియా ఎదుట తమ సమస్యలను తెలియజేస్తున్నారు. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్‌ హేమ కమిటీ ఈ నివేదికను సిద్థం చేసింది. మలయాళ సినీ పరిశ్రమలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్‌ కండీషన్లు, రెమ్యూనరేషన్‌, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసిన కమిటీ.. క్యాస్టింగ్‌ కౌచ్‌ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఎన్నికైన ఎమ్మెల్సీ.. ఆ పార్టీ సీనియర్ నేత మహేష్ కుమార్ గౌడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా ఇటీవల వరదలతో.. వర్షాలతో అతలాకుతలమైన వరద బాధితుల సహాయర్ధం తమ పార్టీకి చెందిన మంత్రులు.. ఎమ్మెల్సీ.. ఎమ్మెల్యే.. ఎంపీ.. కార్పోరేషన్ చైర్మన్లకు సంబంధించిన రెండు నెలల జీతాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తరపున వరద బాధితులకు ప్రతి ఇంటికి పదివేలు ఇవ్వాలి.. ఇండ్లను కోల్పోయిన […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జేసీ దివాకర్ రెడ్డి

జేసీ దివాకర్ రెడ్డి అటు ఏపీ.. ఇటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం చేయాల్సినవసరం లేని పేరు.. ఎమ్మెల్యేగా.. ఎంపీగా.. మంత్రిగా.. అధికారంలో ఉన్న లేకపోయిన సరే తనదైన శైలీలో మీడియాలో పంచులతో ప్రాసలతో మాట్లాడుతూ నిత్యం ఏదోక అంశంతో చర్చల్లో ఉంటారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో జేసీ దివాకర్ రెడ్డిదే అదోక స్టైల్. ఆయన మాట్లాడే మాటలు తూటా లెక్క పేలుతాయి. అంతగా ఆయన వాక్ చాతుర్యంతో పంచులతో ప్రాసలతో తనదైన మార్కును చూపించారు. […]Read More

Andhra Pradesh Slider Telangana Top News Of Today

YSRCP మాజీ ఎమ్మెల్యే క్లారిటీ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కీ చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటంసాని రాంభూపాల్ రెడ్డి కి సంబంధించిన అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ కూల్చివేసిన సంగతి తెల్సిందే.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో 25ఎకరాల్లో ఉన్న ఆయన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది అని ఏపీ అధికార టీడీపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ల్స్ చేశారు.. దీనిపై ఆయన స్పందిస్తూ హైడ్రా అధికారులు కూల్చిన భవనం తనది కాదని  తెలిపారు. […]Read More

Movies Slider Top News Of Today

నక్కతోక తొక్కిన “భాగ్యశ్రీ బోర్సే”

భాగ్యశ్రీ బోర్సే మాస్ మహారాజు రవితేజ హీరోగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కగా టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఇటీవల తెలుగు ప్రేక్షకుల ముందుకోచ్చిన మూవీ మిస్టర్ బచ్చన్ లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హాట్ బ్యూటీ.. కీర్తి సురేష్,రష్మికా మందన్నా, శ్రీలీల ముగ్గురు హీరోయిన్లను మిక్స్ చేస్తే బయటకు వచ్చిందా అన్నట్లు ఈ హాట్ బ్యూటీ ఈ మూవీలో ఆడిపాడింది. నటనలో అందాల ఆరబోతలోనూ మంచి మార్కులు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమా ప్లాప్ తో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మంత్రి లోకేశ్ పై వైసీపీ పరుష పదజాలం

ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురవడంతో ఎదురైన వరదలతో జనం ఇబ్బందుల్లో ఉంటే జగన్ తన ప్యాలెస్ లో విశ్రాంతి తీస్కుంటున్నారు.. బురద రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ మారారని ఆయన దుయ్యబట్టారు. పాస్ పోర్టు  సమస్య అనేది లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి ఈ విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ తమ ట్విట్టర్ హ్యాండిల్ లో […]Read More