తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లతో పాటు పలువురి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెల్సిందే. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలను […]Read More
గ్లోబల్ టెక్ దిగ్గజం అయిన యాపిల్ ఈరోజు సోమవారం ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నది. ఈసారి ఏఐ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్ , ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను నేడు ఆవిష్కరించనున్నది యాపిల్. వీటిలో యాక్షన్ బటన్ ఇస్తున్నట్లు కూడా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం నాలుగు రంగుల్లో ఈ మోడళ్లన్ని యూజర్లకు అందుబాటులో రానున్నాయి. […]Read More
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలకు గురై సర్వం కోల్పోయిన వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇటీవల ఖమ్మం,మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల్లో మృతి చెందిన ఒక్కొక్కర్కి ఐదు లక్షలు ఇస్తాము… ప్రతి ఇంటికి పది వేలు.. మేక,గొర్రెలు చనిపోతే ఐదారు వేలు.. ఆవు గేదె చనిపోతే యాబై వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ప్రతి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్.. స్టార్ హీరో మహేష్ బాబు.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఒకే వేదికపై కన్పించనున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ – 1 మూవీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా […]Read More
ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు (50) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డిల్లీ బాబు చికిత్స పొందుతూ ఈ రోజు సోమవారం ఉదయం మృతి చెందారు. రాక్షసన్, ఓ మై గాడ్ ,బ్యాచిలర్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఆయన నిర్మాతగా వ్యహరించిన మిరల్, మరకతమణి తెలుగు భాషాలోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. ఆయన మృతి పట్ల […]Read More
బీఆర్ఎస్ కు కీలక నేత రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీ సభ్యత్వానికి, నగర ఇంచార్జ్ పదవికీ రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న ఆదివారం బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు… వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫ్యాక్స్ లో లేఖ పంపారు.మరోవైపు ఏ పార్టీలో చేరుతారనే […]Read More
టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా అత్యంత శక్తివంతమైన జట్టుగా మారడానికి వెనక ఉన్న సీక్రెట్ ను బయట పెట్టారు. ఓ కార్యక్రమంలో ద్రావిడ్ మాట్లాడుతూ ” నేడు టీమిండితయా క్రికెట్ అత్యంత శక్తివంతమైన స్థాయికి చేరుకుంది. దేశనలుమూలాల నుండి మంచి ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి రావడమే అందుకు ప్రధాన కారణం.. మేము ఆడే సమయంలో కేవలం ప్రధాన నగరాల నుండే క్రికెటర్లు వెలుగులోకి వచ్చేది. […]Read More
ఏపీలో వరదలతో .. భారీ వర్షాలతో ఆగమాగమైన విజయవాడ ప్రజలను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఎంతగా కష్టపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. రాత్రి అనక పగలు అనక విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ బాధితులకు నేను సైతం అండగా ఉంటానని అనేక చర్యలు తీసుకుంటూ ఒక పక్క అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. మరో పక్క మంత్రులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి రాష్ట్ర పాలనను గాడిన పెడుతున్నారు. ఇది అంతా ఇలా […]Read More
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి షాకిచ్చిన ఖమ్మం ప్రజలు
కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి,మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో కల్సి ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఖమ్మంలోని దంసలాపురంలో వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాధితుల నుండి మిశ్రమ స్పందన వెల్లడవ్వడంతో అవాక్కవడం వారి వంతైంది. వరదలతో వర్షాలతో […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. యంగ్ అండ్ డాషింగ్ ప్లేయర్ సర్పరాజ్ ఖాన్ కు ఈసారి జట్టులో స్థానమిచ్చారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ ను పక్కకు పెట్టారు.ఈ నెల 19న చెన్నై వేదికగా టీమిండియా బంగ్లాతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్),జైశ్వాల్,శుభమన్ గిల్,విరాట్ కోహ్లీ,కేఎల్ రాహుల్, సర్పరాజ్ ఖాన్, రిషబ్ పంత్, జురెల్, రవీంద్ర అశ్విన్ , […]Read More