కథానుగుణంగా పాత్రకు బలమైన విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్.. తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని ఆమె […]Read More
గర్భిణీ మహిళలు ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్య కరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని వారు చెబుతున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల—బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.Read More
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనార్జీ అబద్ధాలు చెబుతున్నారు అని కోల్ కతాలో ఇటీవల అత్యాచారానికి గురై మృతి చెందిన బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కోల్ కతాలో అత్యాచార హత్య సంఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. నిన్న సుప్రీం కోర్టుకు కూడా తమ నివేదికను సమర్పించింది సీబీఐ.. ఈ నేపథ్యంలో హత్యాచారానికి గురైన వైద్యురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వచూపారు అనే ఆరోపణలను ముఖ్యమంత్రి […]Read More
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది . క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేస్కునే వీలు ఉంది .. నిన్న సోమవారం తిరుమల తిరుపతిలో శ్రీవారిని 67,030 మంది భక్తులు దర్శంచుకున్నారు .. మొత్తం 23,476 మంది భక్తులు శ్రీవారికి తలనిలాలు సమర్పించుకున్నారు .. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.3.6 కోట్లు గా ఉంది..Read More
హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్ నగరంలో హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.. హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్ పిటిషన్ వేశారు .. ఆ పిటిషన్ లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు.., ఇవాళ వాదనలను తెలంగాణ హైకోర్టు విననున్నది..Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు గత రెండు వారాలుగా విజయవాడ వరద బాధితుల కోసం క్షేత్రస్థాయిలో ఉంటూ పునరవాస కార్యక్రమాలు అందజేత.. బుడమేరు వాగు గండి పూడిక.. విజయవాడ వరద బాధితులకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పన లాంటి తదితర కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్న సంగతి తెల్సిందే. ఒక పక్క ప్రజలకు ఏమవసరమో తీరుస్తూనే మరోవైపు సందు దొరికింది కదా అని మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై విమర్షనాస్త్రాలను వదులుతున్నారు చంద్రబాబు. […]Read More
టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు.. బీసీసీఐ మాజీ చైర్మన్ సౌరవ్ గంగూలీ టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. టీమిండియా జట్టులో ప్రస్తుతమున్న అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో రిషబ్ పంత్ కూడా ఒకడు అని ఆయన అభిప్రాయ పడ్డాడు. బంగ్లాదేశ్ జట్టుతో ఈనెలలో జరగనున్న టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ కు రిషబ్ పంత్ టీమిండియా జట్టుకు ఎంపిక కావడం నాకేమి అంత ఆశ్చర్యకరం అన్పించలేదు.. మున్ముందు భారత్ […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కుతున్న తాజా చిత్రం ” దేవర”. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీ గురించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ను తెలియజేశారు. ఈ రోజు మంగళ వారం […]Read More
సహాజంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి ఖచ్చితంగా రెండు గంటల్లో బ్రేక్ పాస్ట్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మార్నింగ్ టిఫెన్ ఎక్కువగానే తినవచ్చు. కానీ మన బిజీ బిజీ జీవితంలో మార్నింగ్ చాలా మంది టిఫెన్ తినడం స్క్రిప్ చేస్తారు. ఆఫీసుకు ఆలస్యమవుతుందనో… బద్ధకంగా ఉండో ఎక్కువ మంది బ్రేక్ పాస్ట్ ను అవైడ్ చేస్తారు. కానీ మార్నింగ్ బ్రేక్ పాస్ట్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండి రోజంతా పనులు బాగా చేస్కోవచ్చు. […]Read More
సహాజంగా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ.. అసెంబ్లీ వ్యవస్థ చాలా ముఖ్యం.. వీటికి సంబంధించి కమిటీలను ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. తాజాగా అసెంబ్లీ కమిటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం ప్రకటించింది. అసెంబ్లీ కమిటీల్లో ముఖ్యమైంది పీఏసీ కమిటీ. ఈ కమిటీ చైర్మన్ గిరిని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యంగా మెజార్టీ సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఇస్తారు. ఇది అనాధిగా వస్తోన్న ఆచారం. అసెంబ్లీ లా కూడా అదే చెబుతుంది. అయితే తాజాగా […]Read More