Breaking News Slider Telangana Top News Of Today

టీడీపీ పై వైసీపీ కి చిక్కిన బ్రహ్మాస్త్రం

ఏపీ అధికార టీడీపీ పై పోరాటానికి ఏ చిన్న అవకాశం దొరికిన వైసీపీ అసలు వదిలిపెట్టడం లేదు. అధికారంలోకి వచ్చిన నలబై ఐదు రోజులకే రాష్ట్రంలో శాంతిభద్రతలు కుచించిపోయాయి. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల దగ్గర నుండి సామాన్యుల వరకు ఎవరికి రక్షణ లేకుండా పోతుంది.. ఈనలబై ఐదు రోజుల్లో నాలుగోందల మందిపై దాడులు జరిగాయి. నలబై మంది చనిపోయారు ఈ దాడుల్లో అని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో సేవ్ ఆంధ్రా పేరుతో ఏకంగా ధర్నాలుకు దిగింది..ఈ ధర్నాకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

MLA లు బజారునపడి కొట్టుకోవడం హేయం – భట్టీ సంచలన వ్యాఖ్యలు

మల్లు భట్టి విక్రమార్క చూడటానికి పంచెకట్టు.. సైడ్ కు దువ్విన హెయిర్ స్టైల్.. పల్లెటూరి రైతు మాదిరిగా కన్పించే బాడీ స్టైల్ .. ఏ అంశంపైన అయిన సరే అచుతూచి మాట్లాడే తత్వం తన సొంతం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్న కానీ అందరూ భట్టన్న. అని భట్టి గారు మాకు మిత్రుడంటూ కేసీఆర్ సైతం అసెంబ్లీలో పలు చర్చల్లో అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజకీయాల్లో అజాతశత్రువులెక్క ఉంటారు. తాజాగా అరికెలపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు కంటే వెనకబడిన జనసేనాని

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి…. టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడటానికి కీలకభూమిగా వ్యహరించిన నాయకుడు.. అధికారంలోకి కూటమి రావడానికి ప్రధాన కారకుడు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా కానీ ఓ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే వెనకబడిపోయారు. ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి తర్వాతి స్థానం.. ప్రోటోకాల్ విషయంలో ముఖ్యమంత్రితో సమానం. అయితే మాత్రం ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ వెనకబడే ఉన్నారు. ఏపీని ముంచెత్తిన వరదల విషయంలో బాధితులకు సహాయర్థం […]Read More

Breaking News Movies Slider Top News Of Today

తాతకు తగ్గ మనవడు జూనియర్ NTR

ఏపీకి చెందిన కౌశిక్ అనే యువకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. గత కొంతకాలంగా కౌశిక్ క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడు వైద్యఖర్చులకు అరవై లక్షల వరకు అవుతుంది. దేవర సినిమా చూడకుండా చనిపోతాడేమో.. చివరగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ అయిన తన కుమారుడ్ని చూడాలని ఆ యువకుడి తల్లి మాట్లాడుతూ తీసిన వీడియో వైరల్ అయ్యి ఎన్టీఆర్ వరకు వెళ్లింది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్  […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ పాలనలో మరో రూ.750 కోట్ల కుంభకోణం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ తో వాటిని సైడ్ ట్రాక్ పట్టిస్తుంది.. ఆసరా పెంపులేదు.. రైతుభరోసా లేదు.. తులం బంగారం లేదు. అయిన కానీ ఎనిమిది నెలల్లో ఎనబై వేల కోట్ల అప్పులు చేసింది. అఖరికి ఇటీవల పిలిచిన వడ్ల కొనుగోలు టెండర్లో సైతం అవినీతి జరిగింది అని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

“Jr .NTR ” దేవర పై బాబు కన్ను …..?

దేవరపై చంద్రబాబు కన్నువేశాడా…? .ఈ నెల ఇరవై ఏడో తారీఖున దేవర పార్ట్ – 1 విడుదల కానున్నది. ఈ క్రమంలో ఏదైన కొత్త మూవీ విడుదలైనప్పుడు దాని టిక్కెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు ఇటు ఏపీ ప్రభుత్వం.. అటు తెలంగాణ ప్రభుత్వం ఆయా చిత్రాల నిర్మాతలకు అనుమతిస్తుంది. ఇటీవల విడుదలైన కల్కి మూవీకి కూడా ఆ అవకాశం కల్పించాయి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే కల్కి నిర్మాత అశ్వనీదత్.. ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ చీఫ్ నారా […]Read More

Breaking News Hyderabad Slider

సోమేష్ కుమార్ కు సీఐడీ నోటీసులు

కేసీఆర్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి మాజీ సీఎస్ సోమేష్ కుమార్. అలాంటి అధికారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో వస్తువులు సరఫరా చేయకపోయిన కానీ సరఫరా చేసినట్లు బోగస్ ఇన్ వాయిస్ లను సృష్టించి జీఎస్టీ ఎగవేతతో భారీ అవినీతి జరిగిందని సోమేష్ కుమార్ తో పాటు పలువురి అధికారులపై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై మాజీ సీఎస్ సోమేష్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డ్రగ్స్ తీసుకుంటున్న ఎమ్మెల్యే…!

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మీడియా సమావేశంలో చీరలు.. గాజులు చూపించడం దమ్ము కాదు.. దమ్ముంటే నార్కోటిక్ పరీక్షలు చేయించుకొవాలి. ఆ పరీక్షల ఫలితాలను మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. మీరు డ్రగ్స్ తీసుకుంటారు. అందుకే అలా మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో ఓ పనికిమాలిన నాయకుడు.. పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై పగబట్టారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు నాకు ఒక్క ఓటు వేయలేదు.. ఒక్క సీటు వేయలేదు అని పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More

Breaking News Business Slider Top News Of Today

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ,వెండి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూ. 420లు పెరిగి రూ . 74,890 లకు చేరింది. పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ .400 లు పెరిగి రూ. 68,650 లు పలుక్తుంది. మరోవైపు వెండి ధర కేజీ ఏకంగా రూ. 2000లు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.97000 లకు చేరింది.Read More