తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గోన్న తొలి సీఎంగా రికార్డుకెక్కారు. ఖైరతాబాద్ గణనాధుడి శోభాయాత్రలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. వినాయకుడు ఊరేగింపు సచివాలయం దగ్గర వద్దకు రాగానే ఆయన ఆందులో భాగమయ్యారు. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నంబరు-4 వద్దకు భక్తులతో పాటు నడుచుకుంటూ వెళ్లారు.. ఖైరతాబాద్ శోభాయాత్రలో ఆయన పాల్గోనడం భక్తులను,ప్రజలను ఆశ్చర్యపరించింది. మహావినాయక నిమజ్జనంలో పాల్గోన్న తొలి ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి రికార్డుకెక్కారు. […]Read More
జూనియర్ కోరియోగ్రాఫర్ పై అత్యాచార ఆరోపణలున్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు మరో మాస్టర్ స్ట్రోక్ తగిలింది. ఇప్పటికే జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ ఆదేశించింది. తాజాగా ఆయన కోరియోగ్రాఫర అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.. ఆపదవి నుండి జానీని తొలగించడంతో పాటు అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం ..Read More
ఈసారి బాలాపూర్ గణపతి లడ్డూకి రికార్డు ధర పలికింది. బాలాపూర్ వినాయక లడ్డూకి మొదట్లో రూ.450లు పలకింది. తాజాగా వందరెట్లు రికార్డు ధర పలకడం విశేషం… కొలను శంకర్ రెడ్డి ఈ సారి లడ్డూను రూ. 30,01,000లకు దక్కించుకున్నారు. గత ముప్పై ఏండ్లుగా కొలను కుటుంబమే బాలాపూర్ లడ్డూను దక్కించుకుంటున్నారు. లడ్డూ వేలంలో వచ్చిన మొత్తాన్ని బాలాపూర్ గ్రామం అభివృద్ధికి వినియోగిస్తారు.. మరోవైపు బండ్లగూడ రిచ్ మండ్ విల్లాస్ లో లడ్డూ కోటీ ఎనబై ఏడు వేల […]Read More
నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య గొడవ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచింది. తాజాగా రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు అంశం మరింత హీట్ ను పెంచుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట.. అమరవీరుల స్మారక జ్యోతి పక్కన తెలంగాణ తల్లి […]Read More
వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ కూటమి గాలం…?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే… ఎంపీ ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే. అయితే వైసీపీ తరపున ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మత్స్య రాస విశ్వేశ్వరరాజు గెలుపొందారు. వైసీపీ ఏర్పాటు దగ్గర నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఓ ఎంపీ గెలుపొందారు వైసీపీ నుండి. మిగతా అన్ని చోట్ల కూటమి పార్టీలే ఘనవిజయం […]Read More
అదేంటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా..? . మొక్కితే గిక్కితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళ్ళో.. లేదా తన పూర్వ పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కాలి కానీ ఇలా తాను సీఎం కాకముందు నుండి తనను అన్ని విధాలుగా టార్గెట్ చేసిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతారా అని మీకు డౌటానుమానం రావోచ్చు. ఇది నిజమే అని అంటున్నారు హుజుర్ బాద్ […]Read More
జానీ మాస్టర్ అంటే వృత్తి ఫరంగా స్వయంగా కష్టపడి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగారు.. రాజకీయాల్లో స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు మంచి ఊపు తెచ్చిన పాటలో ఆయనే కోరియోగ్రాఫర్ గా చేయడం కాదు ఆయనే నటించి ఇటు జనసైనికులను అటు ప్రజలను జనసేనవైపు నడిపించేలా చేశారు. ఇటీవల జనసేనలో అధికారకంగా చేరుతున్నట్లు జనసేనాని చేతుల మీదుగా కండువా కప్పించుకోని పార్టీ తీర్ధ […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కటౌటును 35MM స్క్రీన్ పై చూస్తే చాలు… సిల్వర్ స్క్రీన్ పై ఆయన బొమ్మను చూస్తే చాలు ఆయన నటించిన సినిమా విడుదల రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. దాదాపు పదేండ్ల పాటు ఎలాంటి హిట్ సినిమా కాదు కనీసం యావరేజ్ మూవీ కూడా లేకపోయిన కానీ ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఆయనకు అభిమాన సంద్రం పెరిగిందే తప్పా తగ్గలేదు.. ఖుషీ మూవీ తర్వాత […]Read More
దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్న సమున్నతమైన ఆశయంతో మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎంగారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, వారి కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు. దేశ భవితవ్యాన్ని యువత నిర్దేశించాలన్న లక్ష్యంతో 18 […]Read More
ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఇరు రాష్ట్రాల్లో సంచలనమైన జానీ మాస్టర్ వ్యవహారంపై కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. అందులో భాగంగా రేపు మంగళవారం కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం కానున్నది.ప్రస్తుతం ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ ఉన్నారు…సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో సమావేశం రేపటికి వాయిదా పడింది.. జానీ మాస్టర్పై అసోసియేషన్.తీసుకోనున్నట్లు తెలుస్తుంది… యూనియన్ బైలాస్ ప్రకారం జానీ మాస్టర్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కొరియోగ్రాఫర్ల నుండి డిమాండ్ […]Read More