ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఎదురైన భారీ వరదలకు ముంపుకు గురైన బాధితులకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం ప్రకటించారు. విజయవాడలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన ప్రతి ఇంటికి రూ.25,000లు ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్, ఇతర ఫ్లోర్లు మునిగిన వారికి రూ. 10,000చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కిరాణా షాపులు, ఇతర చిన్న దుఖానాలు మునిగిన వారికి రూ. 25,000 నష్టపరిహారం కింద ఇవ్వనున్నారు. రాష్ట్ర […]Read More
చిన్న పిల్లలకు మధుమేహాం రాకూడదంటే ఇలా చేయాలిRead More
హార్మోన్లు సమతుల్యంగా లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి..అయితే సహాజంగా సమతుల్యంగా ఎలా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..Read More
పాలు ఆరోగ్యానికి మంచిదని విన్నాము..ఇదేంటి పాలు ఎక్కువగా తాగితే సమస్యలని అంటున్నారు అని ఆలోచిస్తున్నారా..?.అయితే ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..Read More
పసుపు నీళ్లతో మొహం కడిగితే చాలా లాభాలున్నాయని అంటున్నారు..పసుపును సహాజంగానే యాంటీ బయాటిక్ అంటారు ..పసుపు వల్ల లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..Read More
ఏపీలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదేవిధంగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంలో భాగంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని ఆయన భావించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు […]Read More
అదేమి శోద్యం .. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంత రాజకీయ విబేధాలు ఉన్న వీరిద్దరూ ఒకే దారిలో ఎందుకు నడుస్తారు..?. అది జగన్ నడిచే బాటలో పవన్ ఎందుకు వెళ్తారు అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం అది కాదు.. అసలు ముచ్చట ఏంటంటే గత ఎన్నికల ప్రచారంలో పవన్ జగన్ రాజకీయంగా విమర్శలే కాదు ఏకంగా వ్యక్తిగత […]Read More
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నట్లు ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి విధితమే. ప్రకటించిన విధంగానే ఈరోజు మంగళవారం ఆప్ ఎల్పీ సమావేశమై కొత్త ముఖ్యమంత్రి పేరును ఖరారు చేశారు. దాదాపు రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ ను తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ లేజిస్లేటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం […]Read More
నేను ప్రజల కోసం.. ఓట్లేసి గెలిపించిన ఓటర్ల కోసం పని చేసే సీఎం.. ఫామ్ హౌస్ లో కాళ్లపై కాళ్ళేసుకుని కూర్చునే సీఎం ను కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలకు మధ్య ఎన్నో సంబంధాలుంటాయి.. కేంద్రం నుండి మనకు రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైన సరే ఢిల్లీకి వెళ్తానని ఆయన స్పష్టం వేశారు. […]Read More