తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం.. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క నిన్న బుధవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రానున్నట్లు గాంధీ భవన్ వర్గాలు.. ప్రజాభవన్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో ఏఐసీసీ వర్గాలను కల్సి మిగిలిపోయిన 6గురు మంత్రుల భర్తీపై చర్చించనున్నారు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కల్సి తననుండి అభిప్రాయాన్ని సూచనలను అందించారు. తాజాగా భట్టీ […]Read More
కొంతమంది కాఫీ టీ తాగోద్దని చెబుతుంటరు.. మరికొంతమంది టీ తాగొద్దంటరు. ఇంకొంతమంది ఈ రెండింటీకి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు అని చెబుతుంటరు. మీరు ఏంటీ కాఫీ తో గుండె పదిలం అని చెబుతున్నరని ఆలోచిస్తున్నారా.?. నిజమేనండీ మూడు కప్పుల కాఫీ తో గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందంట. ప్రతిరోజూ మూడు కప్పుల కాఫీ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నయని ఓ ఆధ్యయనం లో తేలింది. ఆ ప్రకారం మధుమేహాం ,స్థూలకాయం , ఫ్యాటీ లివర్ సహా […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. రెండు సార్లు మంత్రిగా పని చేసిన నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఒంగోలుకి చెందిన మాజీ మంత్రి.. మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలినేని మాట్లాడుతూ ” […]Read More
రేవంత్ రెడ్డి మాట ఇస్తాడు.. అన్ని తిప్పుతాడు- హారీష్ రావు కౌంటర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదులపై.. అధికారంలోకి వస్తే నెలకు రూ.4000ల పింఛన్ ఇస్తామన్నారు.. డిసెంబర్ తొమ్మిదో తారీఖు వచ్చేవరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు.. ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్నారు.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం కూడా ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటి ఏడాది కావోస్తున్న నెలకు నాలుగు వేల పించన్ లేదు.. ఆడబిడ్డ పెండ్లికి లక్షరూపాయలతో పాటు తులం బంగారం […]Read More
ఓ మహిళ మౌనాన్ని తేలికగా తీసుకోవద్దు.. స్త్రీ ఓ శక్తి.. ఆమె మౌనం పెను ప్రమాదం అని అన్నారు సీనియర్ నటి.. అలనాటి హీరోయిన్.. తాజాగా జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు ఖుష్బూ. చిత్రపరిశ్రమలోనే కాదు పని చేసే ప్రతిచోట మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇండియన్ చిత్ర పరిశ్రమలో మహిళ నటులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఆమె స్పందించారు. ఆమె స్పందిస్తూ ” స్త్రీ వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా చూడోద్దు. ఆమె ఓ శక్తి.. అతీతమైన […]Read More
మైదానంలో బరిలోకి దిగినప్పుడు ప్రత్యర్థి గురించి కంటే ఆమ్యాచ్ గెలుపైనే మేము ఎక్కువగా దృష్టి పెడతామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. చెన్నై వేదికగా గురువారం నుండి భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ” క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి జట్టు టీమిండియా జట్టును ఓడించాలనే ఆలోచిస్తుంది.. ఆ ఆలోచనతోనే ప్రణాళికలను రచించి మైదానంలోకి […]Read More
హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ దేవర.. దేవర మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో హీరోహీరోయిన్లు.. చిత్రం మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా చెన్నైలో జరిగిన […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై బీజేపీకి చెందిన సీనియర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ట్యాంక్ బండ్ పై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి.. నగరం నలువైపుల నుండి గణేష్ లు ట్యాంక్ బండ్ కు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు బాగున్నాయి. పోలీసులు,మున్సిపల్ సిబ్బంది […]Read More
రాజీవ్ గాంధీ విగ్రహాం వెనక అసలు కథ ఇదేనా ..?- ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ నుండి ఇందిర గాంధీ .. రాజీవ్ గాంధీ .. అందరూ దేశం కోసం ప్రాణాలర్పించారు. వారి సేవలు మరువలేనిది. వారు దేశానికి ఎంతగానో చేశారు. కేసీఆర్ కుటుంబం ఏమి చేసింది.. తెలంగాణ వచ్చాక పదవులను అనుభవించారు అని ఆయన ఆరోపించిన సంగతి […]Read More
ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో.. ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కొసరాజు హరి, హరికృష్ణ కె, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర .. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా .. సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రలో అనిరుధ్ సంగీతం అందిస్తుండగా ఈనెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ […]Read More