సాక్షి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిది అని.. లేకపోతే ఆయన సతీమణి వైఎస్ భారతిది అని. మీరేంటీ సాక్షి ఎవరిది అని అడుగుతున్నారు అని ఆలోచిస్తున్నారా..?. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సాక్షి మీడియాకు ప్రభుత్వం తరపున ఇచ్చిన ప్రకటనల ఖర్చుపై విచారణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.. సుమారు ఆరు వందల కోట్లకు పైగా ప్రజాధనం […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో చెన్నై వేదికగా చెపాక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 376 పరుగులు చేసింది. ఆల్ రౌండర్స్ రవిచంద్ర అశ్విన్ (113), రవీంద్ర జడేజ (86) పరుగులతో రాణించడంతో తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోర్ ను సాధించింది. బంగ్లాదేశ్ జట్టు బౌలర్లలో హసన్ మహ్మూద్ ఐదు వికెట్లు, టస్కిన్ అహ్మద్ మూడు వికెట్లను తీశారు. అంతకుముందు టీమిండియా ఓపెనర్లు, […]Read More
దేశానికి కావాల్సింది “జమిలీ ఎన్నికలు కాదు… !మరి….?
ప్రస్తుతం ఇటు రాష్ట్రాల్లో అటు దేశ రాజకీయ వర్గాల్లో ప్రధాన హాట్ టాఫిక్ ” జమిలీ ఎన్నికలు”. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించింది. అయితే దీన్ని పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందితేనే అది చట్టంగా మారుతుంది.ఈ బిల్లు చట్టంగా రూపొందించడానికి రాజ్యాంగంలో ఆరు సవరణలను చేయాలి. ఆతర్వాత పార్లమెంట్ ఉభయ సభల్లో 2/3 సభ్యుల ఆమోదం పోందాలి. ఒకవేళ జమిలీ బిల్లు చట్టంగా మారితే దేశంలోని పార్లమెంట్ ,సార్వత్రిక ఎన్నికలతో పాటు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజానికి నిజంగానే ప్రమాదమా..?. సినిమా ప్రారంభం ముందుకు అల్కహాల్ ఈజ్ ఇంజర్స్ టూ హెల్త్.. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్.. స్మోక్ ఈజ్ ఇంజర్స్ టూ హెల్త్ అని ప్రకటనలు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైన సభలోనూ… సమావేశంలోనూ మాట్లాడే ముందు రేవంత్ మాటలు ఈ తెలంగాణ సోసైటీకి ప్రమాదం అనే సూచనలు చేయాల్నా అంటే…? . బీఆర్ఎస్ కు చెందిన యువనాయకులు రాకేశ్ రెడ్డి […]Read More
ఏపీ రాజకీయాలను ఓ ఊపుతున్న తాజా వివాదం తిరుమల తిరుపతి లడ్డు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి లో భక్తులకు ఇచ్చే లడ్డులో జంతువుల కొవ్వు నుండి తీసిన నెయ్యి కలిపారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చ జరుగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన అంశం అని బాబు ఆరోపిస్తున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో అప్పటి […]Read More
వైసీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విధితమే. సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రాన్ని సందించారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా తన అనుచరులతో నియోజకవర్గ ప్రజలతో ఆయన భేటీ అయ్యారు. ఈ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ హీరోగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తుండగా ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీల్లో ఇది ఒకటి. అయితే ఈ సినిమా దాదాపు నాలుగేండ్ల పాటు షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఎప్పుడు ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందో అని అనుకునే […]Read More
న్యూజీలాండ్ తో బుధవారం నుండి ప్రారంభమైన మొదటి టెస్ట్ మ్యాచ్ తొలిరోజు మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక ఏడు వికెట్లను కోల్పోయి 302 పరుగులు చేసింది. ఓపెనర్లు దిముత్ కరుణ రత్నే (2), నిసాంకా (27) జట్టుకు శుభారంభం అందించలేకపోయారు. దినేశ్ చండీమల్ (30), కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా (11) సైతం జట్టుకు అండగా ఉండలేకపోయారు. దీంతో నాలుగు వికెట్లకు లంక 106పరుగులను మాత్రమే చేసింది. ఈదశలో కమిందు మెండిస్ అద్భుత బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నాడు. […]Read More
సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వంత అత్తగారి ఊరిలో అధికారుల కొరత.. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఆయన అత్తగారి స్వంత ఊరైన మాడ్గుల మండల కేంద్రంలో ఉన్న ప్రధాన శాఖలైన విద్య, వైద్య, రెవిన్యూ ,ఇందిర క్రాంతి పథకం వంటి పలుశాఖల కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలుస్తుంది. తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ పోస్టు గత రెండు నెలలుగా ఖాళీగా ఉంది. ప్రస్తుతం ఇంచార్జ్ గా ఉన్న డిప్యూటీ తహశీల్దార్ […]Read More