Breaking News Slider Sports Top News Of Today

భారత్ ఘన విజయం

చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా మొత్తం పది వికెట్లను కోల్పోయి 376 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లను కోల్పోయి 287 పరుగుల వద్ద డిక్లెర్ చేసింది.. తొలి ఇన్నింగ్స్ లో 149పరుగులకు బంగ్లా ఆలౌట్ అయిన సంగతి విధితమే.. 514 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బంగ్లా భారత్ బౌలర్లు 234 పరుగులకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి ఇంత అన్యాయమా…?

నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మీరు మాకిచ్చే బహుమానం ఇదేనా..?. మార్పు మార్పు అని చెబితే నమ్మినందుకు మా జీవితాల్లో చీకటి నింపుతరా..?. ప్రజాపాలన అంటే ప్రజలు ఇక్కట్లల్లో ఉండటమా అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోని హైడ్రా బాధితులు.. నల్లచెరువు పరిధిలో FTL, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నివాసాలు.. పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే కూల్చివేతలకు సిద్ధమయ్యారు హైడ్రా అధికారులు.. దీంతో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ పై హీరోయిన్ సంచలన ఆరోపణలు

జానీ మాస్టర్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది.. నిన్న ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో జానీ మాస్టర్ సతీమణి ఆయేషా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విధితమే. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి మాధవీ లత సంచలన ఆరోపణలు చేశారు. ఓ వీడియోను విడుదల చేసిన మాధవీ లత ఆ వీడియో లో మాట్లాడుతూ ” జానీ మాస్టర్ తో ఆ అమ్మాయి పదిహేడేండ్ల వయసులోనే ఆరు నెలలు పాటు రిలేషన్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హైడ్రా కేరాఫ్ కూకట్ పల్లి

గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న హైడ్రా ఒక్కసారిగా మళ్లీ ఊపులోకి వచ్చింది.. తాజాగా హైడ్రా అధికారులు కూకట్ పల్లిలో ప్రత్యేక్షమైంది.. కూకట్ పల్లి పరిధిలోని నల్లచెరువు దగ్గర దాదాపు ఇరవై ఏడు ఎకరాల ప్రభుత్వానికి సంబంధించిన చెరువు భూములు ఆక్రమణలకు గురైనట్లు హైడ్రాకు పిర్యాదు అందింది. దీంతో రాత్రికి రాత్రే హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ లతో అక్కడకు చేరుకున్నారు. చెరువులో బఫర్ జోన్ పరిధిలో ఉన్న 4ఎకరాల్లో అక్రమణకు పాల్పడి నిర్మించిన దాదాపు యాబైకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బహిరంగ సవాల్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 8,888 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు అని అసత్యప్రచారం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి కుంభకోణానికి పాల్పడ్డారు అని నిరూపించాలి.. నిరూపిస్తే నేను నా పదవులకు రాజీనామా చేస్తాను.. నిరూపించకపొతే కేటీఆర్ తన పదవులకు రాజీనామా చేస్తారా..? అని ఆయన మాజీ మంత్రి కేటీఆర్ కు బహిరంగ సవాల్ విసిరారు. ఇంకా మాట్లాడుతూ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జ”గన్” నీలో ఆ ‘ఒక్కటి’ మిస్ అయిందబ్బా…?

వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే భయానికే మీనింగ్ తెల్వని బ్లడ్ అతని సొంతం.. కోట్లాది మంది అభిమానుల ప్రియతమ నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజన్న ముద్దుబిడ్డ… మాట ఇస్తే మడెమ తిప్పని నాయకుడు. చుట్టూ శత్రువులు చుట్టిముట్టిన తొణకని ధైర్యం అతడిది.. మాటలు మాట్లాడితే ఫైరే తప్పా మిస్ ఫైర్ ఉండదు. అలాంటి నాయకుడు ప్రస్తుతం జగన్ లో మిస్ అయిందా..?. మునుపటి ఫైర్ ఇప్పుడు లేదా..?. జగన్ లో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ భార్య సంచలన ఆరోపణలు

లైంగిక వేధింపు కేసుల్లో అరెస్టై పద్నాలుగు రోజుల కస్టడీలో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణీ ఆయేషా కీలక వ్యాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వూలో ఆయేషా మాట్లాడుతూ ” పలుమార్లు అత్యాచారం చేయడానికి ఆమె ఏమి చిన్న పిల్ల కాదు. పెళ్లి చేసుకోమని ఆమె తిరిగి జానీని వేధించింది. నా ముందు అన్నయ్య అని పిలిచేది.. తీరా బయటకెళ్లి పెళ్లి చేసుకోమనేది .. అఖరికి మతం మార్చుకుంటానను అని తానే అంటుండేది.. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు ట్రాప్ లో జగన్ చిక్కుకుంటాడా .. ?

రాజును కొట్టాలంటే రాజు చుట్టూ ఉన్న సైన్యాన్ని దెబ్బ తీయాలి.. ఇది రాజనీతి కూడా… అందుకే యుద్ధం జరిగే సమయాల్లో ముందు సైన్యాన్ని దెబ్బ తీస్తారు.. ఆ తర్వాత రాజును అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. రాజకీయాల్లో అయితే ఓ పార్టీని నాశనం చేయాలంటే ముందు ఆ పార్టీలో ఉన్న మోస్ట్ పవర్ ఫుల్ నాయకులను లాక్కోవాలి.. ఆ తర్వాత ఆ పార్టీ అధినాయకుడ్ని ముప్పై తిప్పలు పెట్టాలి .. ఇది నేటి రాజకీయాల్లో మనం చూస్తున్న సంఘటనలు.. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బావమరిది కళ్లల్లో సంతోషం కోసం రేవంత్  రూ.8888కోట్ల కుంభకోణం

అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే.. ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల రూపాయల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా ఈ కుంభకోణాన్ని చేశారని అన్నారు. ఈ భారీ కుంభకోణంతో రేవంత్ రెడ్డి పదవీ కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి బావమరిది సూదిని […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేన లోకి మరో మాజీ ఎమ్మెల్యే…?

జనసేన పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెల్సిందే.. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. మాజీ విప్ ఉదయభాను సామినేని జనసేన పార్టీలో చేరనున్నారు. తాజాగా అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రేపు మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన […]Read More