Breaking News Slider Telangana Top News Of Today

ఆర్ కృష్ణయ్య మరో షాకింగ్ డెసిషన్

తెలంగాణ లో బీసీ ఉద్యమం చేస్తాను అని ఇప్పటికే ప్రకటించిన ఆర్ కృష్ణయ్య తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.. అందులో భాగంగా తన రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. దీనికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం కూడా తెలిపారు. ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే రాజీనామా చేశానని కృష్ణయ్య వెల్లడించారు. మరోవైపు తెలంగాణకు చెందిన  కృష్ణయ్యను గతంలో వైఎస్ జగన్ ఏపీ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

దేవర రెండు పార్టులు.. ఎందుకంటే…?

యంగ్ టైగర్.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హీరోగా.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా  .. ప్రకాష్ రాజ్, అజయ్, సైఫ్ అలీఖాన్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్నది… అయితే ఈ మూవీ ముందు ఒక పార్టుగానే అనుకున్నారు అంట.. తర్వాత ఎడిటింగ్ లో ఐదు గంటలు వచ్చేసరికి రెండు పార్టులుగా విడుదల […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అది ..! జూనియర్ ఎన్టీఆర్ సత్తా అంటే….?

ప్రముఖ హిట్ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో .. హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న.. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, సైఫ్ ఆలీఖాన్, అజయ్ లాంటివారు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ దేవర.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ దుమ్ము లేపుతుంది.. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు బెనిఫిట్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

మళ్లీ వార్తల్లోకి సాయిపల్లవి

అప్పుడెప్పుడో సరిగ్గా రెండేండ్ల కిందట వచ్చిన విరాటపర్వం మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన నేచూరల్ బ్యూటీ.. లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. ఆ తర్వాత ఇంతవరకూ అమ్మడు ఏమి చేస్తుందో..?. ఎలా ఉందో ..? . తన వ్యక్తిగత జీవితం ఏంటో కూడా రెండేండ్ల పాటు మీడియా ప్రచారానికి దూరంగా ఉంది. నిన్న కాక మొన్న తన సోదరి పెళ్ళి మహోత్సవంలో ఠక్కున మెరిసిన ఈ నేచూరల్ బ్యూటీ తాజాగా మరోకసారి మీడియా ముందుకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఓటు కు నోటు కేసులో రేవంత్ రెడ్డి కి షాక్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఓటుకు నోటు కేసులో బిగ్ షాక్ తగిలింది …దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాగా ఈరోజు జరిగిన విచారణకు మత్తయ్య హాజరయ్యారు… అయితే ఈ కేసుకు సంబంధించిన మిగతా నిందితులు గైర్హాజరయ్యారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఆర్టీసీ చైర్మన్ గా కొనగళ్ల నారాయణ, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ హజీజ్ , శాఫ్ చైర్మన్ గా రవినాయుడు ని నియమించారు.. మరోవైపు హౌసింగ్ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడు, మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా సత్య, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మార్క్ ఫ్రైడ్ చైర్మన్ గా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జనసేనాని ఆలోచించు కదా…?

జనసేనాని … ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లయ తప్పుతున్నారా..?. అధికారంలోకి రాకముందు ఎలా వ్యవహరించారో.. అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఉండాల్సినట్లు ఉండటం లేదా..?. పవన్ తీరుతో ఆయన పొలిటికల్ కేరీర్ పై మచ్చ పడుతుందా..?. మొన్న విజయవాడ వరద బాధితుల విషయంలో.. తాజాగా తిరుపతి లడ్డూ వివాదంలో ఒకే తీరుగా వ్యవహరించి నవ్వుల పాలవుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విమర్శకులు.. ప్రస్తుతం ఏపీతో పాటు జాతీయ […]Read More

Breaking News National Slider Top News Of Today

సీఎం సిద్ధరామయ్యకు షాక్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది.. ముడా కుంభకోణంలో తనపై విచారణను నిలిపేయాలని సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూకేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుట్రలు చేశారని ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేయాలని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

సిరిసిల్ల కాంగ్రెస్ లో విబేధాలు

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో విబేధాలు బయటపడ్డాయి.. నియోజకవర్గ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడూతూ ” గత ఇరవై ముప్పై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నాము. అధికారంలో ఉన్న లేకపోయిన పార్టీని నమ్ముకునే ఉన్నాము.. పార్టీ కష్టకాలంలో సైతం అండగా ఉన్నాము.. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సరే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పాలకుర్తి కాంగ్రెస్ లో రగడ

అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నానాటికి పెరిగిపోతుంది.. జనగామ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేకి.. జిల్లా పార్టీ అధ్యక్షుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అదే జోరు కొనసాగుతుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన యశశ్వసిని రెడ్డి అత్తగారైన హనుమండ్ల ఝాన్సీరెడ్డిపై ఆపార్టీకి చెందిన కార్యకర్తలే ఎదురుతిరిగారు. జనగామ జిల్లా కోడకండ్ల గ్రామంలో పలువుర్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు గత ఎన్నికల్లో […]Read More