తెలంగాణలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. బీఎఫ్ఎస్ఐ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాము. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై ఐదు వేల సర్కారు కొలువులిచ్చాము. రానున్న రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము.. వాటికి సంబంధించిన […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయిన పాలిటిక్స్ లో అయిన తండ్రి పేరో.. తాత పేరో వాడుకుని స్టార్ లైన వారున్న ఈ రోజుల్లో తన తండ్రి మాస్ మహారాజ్.. సీనియర్ స్టార్ హీరో.. అయితేనేమి అందరిలెక్క తాను హీరోగానో ఎంట్రీవ్వాలనుకోలేదు.. తన తండ్రి సినీ కేరీర్ ఎలా మొదలైందో తన సినీ కేరీర్ అలానే మొదలవ్వాలనుకున్నాడు. అంతే అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారమెత్తాడు. అసలు విషయానికి వస్తే మాస్ మహారాజ్ రవితేజ తనయుడైన మహాధన్ అసిస్టెంట్ డైరెక్టర్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓ మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. అయిన కానీ హైడ్రా వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా వల్ల నాతో సహా ఎవరికి నిద్రలేకుండా పోతుంది.. అయినవారికి నచ్చినవారికి నోటీసులతో పాటు గడవు ఇస్తారు.. అదే గిట్టనివాళ్లైతే మాత్రం నోటీసులతో పాటే బుల్డోజర్లు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. తప్పు చేస్తే.. అక్రమణలకు పాల్పడితే చట్టం […]Read More
ఇటీవల నోవాటెల్ హోటల్ లో జరగాల్సిన దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్ధైన సంగతి విధితమే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం వల్లనే రద్ధు అయిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ రోజు ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రుల బృందం హైడ్రా బాధితులను పరామర్శించడానికెళ్లారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” గత పదేండ్లలో హైదరాబాద్ లో ఏ కార్యక్రమం జరిగిన […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా…. బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. ప్రకాష్ రాజ్, అజయ్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ రామ్ సమర్పణలో హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ దేవర.. ఈ మూవీకి సంబంధించిన టికెట్ల ధరలను పెంచుకోవడానికి […]Read More
ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుండి కాన్పూర్ వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ కు స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. త్వరలో కివీస్ , ఆసీస్ జట్లతో సుధీర్గ టెస్ట్ సీరిస్ లు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అయితే మరోవైపు కాన్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలించనున్నది అని పిచ్ మేకర్స్ […]Read More
డా. మల్లు రవితో ఆర్ కృష్ణయ్య భేటీ..?. మతలబు ఏంటో..?
బీసీ నేత.. నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా.?. కాంగ్రెస్ లో చేరితే ఆర్ కృష్ణయ్య కు అత్యున్నత స్థాయి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందా..?. తమ పార్టీలో చేరితే క్యాబినెట్ హోదా ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను ఆయన నివాసానికెళ్ళి భేటీ అయ్యారు. ఈ భేటీలో […]Read More
యువతకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి మూవీ విడుదలైన ప్రతిసారి యువతను జాగృతి చేస్తూ డ్రగ్స్ లాంటి మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి.. మాదక ద్రవ్యాలకు అలవాటు పడకూడదని హీరోలు తమ అభిమానులకు.. యువతకు పిలుపునిస్తూ ఓ వీడియోను విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. ఈ నెల ఇరవై ఏడో తారీఖున తాను నటించిన దేవర మూవీ విడుదల కానున్నది.. ఈ […]Read More
టీమిండియా పరుగుల యంత్రం… మాజీ కెప్టెన్ .. సీనియర్ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ జట్టుకు చెందిన మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు ఏండ్లుగా టెస్ట్ మ్యాచుల్లో విరాట్ కోహ్లీ జోరు అంతగా ఏమి లేదు.. కోహ్లీలో పస తగ్గింది.. గడిచిన నాలుగేండ్లుగా విరాట్ అత్యుత్తమ ప్రదర్శన ఏమి లేదు.. ఇలా అయితే సచిన్ రికార్డులను అధిగమించడం చాలా కష్టం . ఆయన క్రమక్రమంగా తన మొమెంటం […]Read More
ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు
ఏపీ లో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి నుండి గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ.ఎన్.సి. శ్రీ బాలు నాయక్ వివరించారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్యగారి మూల రోడ్డు […]Read More