కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైదర్షాకోట్లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి […]Read More
హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవ్వగా పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, అజయ్, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిగా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ దేవర.. విడుదలైన తొలిరోజు బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో దేవర […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు.. మాజీ పీసీసీ చీఫ్… కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ ఉత్తమ్ కుమార్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. ఉత్తమ్ కుమార్ గారి తండ్రైన ఎన్ పురుషోత్తమ్ రెడ్డి ఈరోజు ఆదివారం ఉదయం మరణించారు. గత కొన్నాళ్లుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు ఆయన కన్నుమూశారు అని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.Read More
తెలంగాణ లో బుల్డోజర్ల రాజ్యం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమ గుర్తు హాస్తం కు బదులు బుల్డోజర్ ను పెట్టుకోవాలి.. సరిగ్గా రెండోందల ఏండ్ల కిందట వరదలోచ్చిన కానీ నాటి నిజాం రాజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను కూల్చలేదు. కానీ ఇప్పుడు వరదలు వస్తున్నాయి అని బడా బాబుల ఇండ్లను వదిలేసి.. పేదవాళ్ల ఇండ్లను కూల్చి వేస్తున్నారు. అసలు ఈ ఇండ్ల నిర్మాణాలకు నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది.. కొడంగల్ లో సర్వే […]Read More
తెలంగాణ ఆర్టీసీ లో త్వరలోనే మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఆర్టీసీ లో ఉద్యోగులకు పీఆర్సీ, సంబంధిత బకాయిలన్నీ దసరా లోపు అందజేస్తాము.. కారుణ్య సంబంధిత ఉద్యోగాల భర్తీపై దృష్టి పెడతాము. కాలుష్యాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్ఆర్ పరిధిలోపల డిజీల్ తో నడిచే బస్సులను తగ్గిస్తాము. హైదరాబాద్ తో సహా జిల్లాలకు ఎలక్ట్రికల్ బస్సులను నడిపిస్తాము […]Read More
బంగ్లాదేశ్ జట్టుతో జరగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ సారి తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కింది. టీమిండియా జట్టు సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ , సంజూ శాంసన్ , రింకూ సింగు, హార్ఠిక్ పాండ్యా, రియాన్ పరాగ్,నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ ,రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేశ్ శర్మ, అర్శదీప్ సింగ్, హార్షిత్ రాణా, మయాంక్ యాదవ్. వచ్చే […]Read More
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ధూమ్ – 4 లో విలన్ రోల్ చేయనున్నట్లు హిందీ సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు. వైఆర్ఎఫ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్కు చేసుకుంటుంది. గత మూడు పార్ట్ లలో నటించిన నటీనటులు ఎవరూ తాజా పార్ట్ లో ఉండకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులోభాగంగానే విలన్ రోల్ లో ప్రస్తుతం ట్రెండింగ్ కు .. జనరేషన్ ను […]Read More
తమిళ నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తనయుడు. ప్రస్తుతం క్రీడా యువజన శాఖ మరియు చెన్నై మెట్రో రైల్ ఫేజ్ -2 వంటి కార్యక్రమాలను చూస్కుంటున్న ఉదయనిధి స్టాలిన్ ను నియమిస్తున్నట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ క్రమంలో రేపు ఆదివారం మధ్యాహ్నాం మూడున్నర గంటలకు ఉదయ నిధి స్టాలిన్ తమిళ నాడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.Read More
ఐపీఎల్ సీజన్ లో ఆడే క్రికెటర్లకు పంట పండింది. వచ్చే ఏడాది నుండి జరగబోయే ఐపీఎల్ సీజన్ లో ప్రతి ఆటగాడ్కి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50లక్షలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. లీగ్ మ్యాచులన్నీ ఆడిన క్రికెటర్లకు కాంట్రాక్టెడ్ అమౌంటుకు అదనంగా రూ. 1.05కోట్లు ఇస్తామని జైషా ఈ సందర్భంగా వెల్లడించారు. మ్యాచ్ ఫీజు చెల్లించేందుకు ప్రతి ఫ్రాంచైజీ రూ.12.60కోట్లు చెల్లించాలని చెప్పారు. ఇది చరిత్రాత్మక నిర్ణయం అని జైషా తన అధికారక ట్విట్టర్ […]Read More
ఏపీ హోం మంత్రి ..టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలైన వంగలపూడి అనిత పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.. గతంలో మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ” నేను క్రైస్తవరాల్ని.. నా హ్యాండ్ బ్యాగ్ లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. తాను ప్రయాణించే కారులో సైతం బైబిల్ ఉంటుంది అని వ్యాఖ్యానించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభిమానులు వైరల్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా తాను హిందువు నని […]Read More