Sticky
Breaking News Movies Slider Top News Of Today

దేవర కలెక్షన్ల వర్షం

పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.., బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్లుగా… సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్,మురళి శర్మ ప్రధానపాత్రల్లో నటించంగా గత నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకొచ్చిన మూవీ దేవర.. బెనిఫిట్ షో నుండే మంచి హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని క్రియేట్ చేస్తుంది. గత ఆరు రోజులుగా మొత్తం 396కోట్ల రూపాయలను కలెక్టే చేసినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా నిన్న సెలవు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కొండా సురేఖ వివాదంపై టీపీసీసీ స్పందన

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్… తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సమంత,హీరోలు అక్కినేని నాగార్జున,నాగచైతన్యలపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్న సంగతి తెల్సిందే.. ఈ వివాదంపై టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు..ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ “మాజీ మంత్రి కేటీఆర్ ట్రోల్ చేశారనే బాధలోనే మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని  తెలిపారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు ఎవరిపై […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖకు గుణపాఠం చెప్పాలి

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత.. స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున,అక్కినేని నాగచైతన్య ల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదమైన సంగతి తెల్సిందే. సినీ రాజకీయ ప్రముఖుల నుండి సామాన్యుల వరకు మంత్రి వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నారు. వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ ఇష్యూపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖకు అక్కినేని కుటుంబం లీగల్ నోటీసులు

తమ కుటుంబ వ్యవహారాల గురించి అసత్య ప్రచారం చేస్తూ..అసభ్యకమైన రీతిలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ మహిళ నాయకురాలు.మంత్రి కొండా సురేఖకు స్టార్ హీరో..అక్కినేని నాగార్జున లీగల్ నోటీసులు పంపనున్నారు.. ప్రస్తుతం తాను వైజాగ్‌లో ఉన్నాను…హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని  నాగార్జున తెలిపారు.. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయం పై ఎట్టి పరిస్థితుల్లో దీనిపై ఊరుకునేది లేదు.. చట్టపరంగా పోరాడతానని  నాగార్జున స్పష్టం చేశారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జానీ మాస్టర్ కు బెయిల్..?

సహచర కొరియోగ్రాఫర్ పై అత్యాచారానికి… లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదై జైలులో ఉన్న ప్రముఖ స్టార్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరు సినిమాలోని మేఘం కరిగేనా సాంగ్ కు బెస్ట్ కోరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డును అందుకోవడానికి ఈ నెల ఆరు నుండి పదో తారీఖు వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే మరోవైపు రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు ఆదేశించింది. […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పురంధేశ్వరిది బావా’తీతమైన ఆవేదన

ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ మహిళ నాయకురాలు…. మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు.. సీఎం వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు కామెంట్‌ చేయడం సమంజసంగా లేదని పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బావ కళ్లలో ఆనందం చూడటం కాదు.. భక్తుల కళ్లలో ఆనందం చూడండి అని మాజీ మంత్రి రోజా హితవు పలికారు. సుప్రీం వ్యాఖ్యలను పురంధేశ్వరి […]Read More

Breaking News Business Slider Technology

బీఎస్ఎన్ఎల్ శుభవార్త

టెలికామ్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా వైఫై రోమింగ్ హైదరాబాద్ మహానగరంలో విజయవంతమైందని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ల్యాండ్ లైన్ కే ఫైబర్ టూ హోమ్ కనెక్షన్లు ఇస్తున్నది. ఇంట్లో ఉండే వైఫై యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో కార్యాలయంలో లేదా మరెక్కడూన్న వైఫై వాడుకోవచ్చు.FTTH టవర్ ద్వారా దేశ వ్యాప్తంగా ఈ సేవలను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. దీనికి సర్వత్రా బ్రాండ్ అనే పేరు పెట్టారు. త్వరలోనే దీనిని […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రైతులపై టీడీపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

ఏపీ అధికార టీడీపీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన ఈసారి రైతులను ఉద్ధేశిస్తూ ఆ వ్యాఖ్యాలు చేశారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఎమ్మెల్యే శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ” ఎన్నికల ఫలితాలకు ముందే రూ లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించాను. అదంతా రైతుల కోసమే […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider Top News Of Today

ఉదయం లేవగానే ఇలా చేయండి..?

ప్రతిరోజూ ఉదయం లేవగానే పరగడుపున గ్లాసు నీళ్లు తాగడం వల్ల చాలా అనేక అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే నోటి నుండి వెలువడే దుర్వాసన కూడా చాలా వరకు తగ్గుతుందంటున్నారు. బ్రష్ చేయకుండా నీళ్ళు తాగాలన్పించకపోతే ఆయిల్ పుల్లింగ్ చేయండి.. అయితే ఎలాంటి ఆహారం పానీయాలు మాత్రం తీసుకోవద్దని సూచిస్తున్నారు.Read More

Sticky
Breaking News Crime News Slider Top News Of Today

ఓయో రూంలో బీరు తాగించి …?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని వాగ్దేవి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసి ఓయో రూం కు తీసుకెళ్లారు . అదే క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ యువకులు సదరు యువతిని గత నెల పదిహేనో తారీఖున ఓయో రూం కు తీసుకెళ్లారు. బీరు తాగించి మరి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. […]Read More