తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతగా వివాదస్పదంగా మారాయో మనం గమనించిన సంగతి తెల్సిందే. అయితే మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం గురించి అసత్య ప్రచారం చేస్తూ.. మా కుటుంబ పరువుకి భంగం కలిగే విధంగా మాట్లాడారు అనే అంశంపై అక్కినేని నాగార్జున నాంపల్లికోర్టులో వందకోట్లకు పరువునష్టం దావా కేసు వేశారు. ఈ కేసుపై విచారణ ప్రస్తుతం కోర్టులో నడుస్తుంది. హీరో నాగార్జున.. అమల.. నాగచైతన్య నుండి కోర్టు వాంగ్మూలం తీసుకుంది. […]Read More
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన గత పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుంది. మాయ మాటలతో.. అలవి కానీ హామీలతో అన్ని వర్గాలకు అన్యాయం చేసింది అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” గత పది నెలలుగా ఫీజురీయింబర్స్మెంట్ బకాయి విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది..అకాడమిక్ ఇయర్ ఎండిగ్ అవుతున్న నేపథ్యంలో 13 లక్షల మంది […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. త్వరలో జరగనున్న తన మనుమరాలి వివాహానికి పలువుర్ని ఆహ్వానించే క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. దీంట్లో ఎలాంటి రాజకీయ అంశాలు లేవు అని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మల్లారెడ్డి టీడీపీ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గురించి రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత డా. దాసోజ్ శ్రవణ్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, పరిపాలనలో తాను తుగ్లక్ తలతన్నెంత మూర్ఖుడిని అని రుజువు చేసుకుండ్రు. ఆలస్యంగానైనా తెలంగాణ హైకోర్ట్ ముల్లుకర్ర పెట్టి పొడిస్తే, తన మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి చెరువులపై సర్వే చేయాలని ప్రభుత్వ చేసిన నిర్ణయం మంచిదే. కానీ ఈ […]Read More
సహాజంగా ఐదేండ్లు పరిపాలనలో ఉంటేనే సదరు అధికార పార్టీపై అంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. అలాంటిది పదేండ్లు అధికారంలో ఉంటే కనీసం ముప్పై నుండి నలబై శాతం వరకు వ్యతిరేకత ఉంటుంది. ఈ ముప్పై నలబై శాతానికి ఇంకో పది ఇరవై శాతం కష్టపడితే అప్పటివరకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ అధికారంలోకి రావడానికి పెద్దగా ఇబ్బందులేమి ఉండవు. అయితే హరియాణాలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది ఆ పార్టీ నేతలే కాదు ఎన్నో […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైలార్దేవుపల్లి డివిజన్ బాబుల్రెడ్డినగర్లో నవదుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా నవరాత్రి పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు ఇంద్రారెడ్డిని ఎంతగానో ఆదరించారు.. తనను కూడా అక్కున చేర్చుకుని అండగా నిలబడ్డారని గుర్తుచేశారు..రాబోయే రోజులలో తన కుమారుడు పట్లోళ్ల […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందా..?. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై.. ప్రజల సమస్యలపై గొంతెత్తితే అరెస్టులు చేస్తారా..?. ఇవి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త ఎంఆర్ అనే యువకుడు.. కెప్టెన్ ఫసక్ అనే నెటిజన్ .. గౌతమ్ గౌడ్ అనే జర్నలిస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వారి ఆరోపణ.. […]Read More
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన భారత మాజీ మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఆమె రెజ్లింగ్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు మాజీ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి భూపేందర్ సింగ్ సైతం గర్హి సంప్లా నియోజకవర్గం నుండి ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటిన కాంగ్రెస్ పార్టీ యాబై స్థానాల్లో ముందంజలో […]Read More
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో క్షణానికో ఫలితం మారుతుంది.. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు ముందు ఆధిక్యంలో ఉన్న బీజేపీ తర్వాత డౌన్ అయింది.తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎగ్జిట్ పోల్స్ ను నిజం చేస్తూ కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం తొంబై స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ నలబై ఆరు స్థానాలను దాటి యాబై చోట్ల ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు బీజేపీ […]Read More
హరియాణా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం మొదలైన సార్వత్రిక ఎన్నికల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది. కాంగ్రెస్ మొత్తం ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ యాబై ఏడు చోట్ల ఆధిక్యంలో ఉంది.జేజేపీ సున్నా.. ఐఎన్ఎల్డీ రెండు చోట్ల ఇతరులు ఏడు చోట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మొత్తం హరియాణాలో తొంబై స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి 1037మంది తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు.Read More